
కర్నూలు జిల్లా సి. బెళగల్ మండలం బురాన్ దొడ్డిలో పెచ్చులూడిపడ్డ 5 వ తరగతి విద్యార్థుల క్లాస్ రూం సీలింగ్

తరగతి గదిలో వున్న స్లాబ్ సీలింగ్ పెచ్చులూడి పడటంతో నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు.. మహీధర్ అనే విద్యార్ధి తలకు కుట్లు, నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్ పై చర్య తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండ్

పాఠశాలపై కప్పు పెచ్చులు ఊడిపడి ఐదవ తరగతి పిల్లలకు తీవ్రగాయాలైన సంఘటనకు బాధ్యులుగా అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ సస్పెన్షన్

ఈ ప్రమాద సమాచారాన్ని బయటకు రాకుండా ఉన్నతాధికారులకు చేరకుండా చేసిన సి.బెళగల్ MEO, HM లపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఈఓ ను ఆదేశించిన కలెక్టర్ కోటేశ్వరరావు