Tirupati temple : తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం.. ఎవరిచ్చారో తెలుసా..?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా మహమ్మారి ‌ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే

Tirupati temple : తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం.. ఎవరిచ్చారో తెలుసా..?
Follow us

|

Updated on: Feb 06, 2021 | 7:22 PM

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. కరోనా మహమ్మారి ‌ తగ్గుముఖం పట్టడంతో ఇప్పుడిప్పుడే.. సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రస్తుతం భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. ఆపదమొక్కుల వాడిని దర్శించుకునేందుకు జనం తరలి వస్తుండడంతో.. వడ్డీ కాసుల వాడి హుండీ ఆదాయం కూడా క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా.. ఓ భక్తుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి భారీ విరాళం అందజేశాడు.

తమిళనాడు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు సభ్యుడు కుమారగురు స్వామి.. వేంకటేశ్వర స్వామి వారికి భారీ విరాళం సమర్పించారు. ఏకంగా 23 కోట్లు విలువైన స్థలం, నగదు అందించారు. తమిళనాడులో నిర్మించనున్న వేంకటేశ్వర స్వామి ఆలయానికి 4 ఎకరాల స్థలంతోపాటు 3 కోట్ల 16 లక్షల నగదును అందించారు. ఈ భారీ విరాళానికి సంబంధించిన డీడీలు భూమి పత్రాలను టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డికి అందజేశారు కుమారుగురు స్వామి.

తిరుమలకు ఇంత భారీ విరాళం సమర్పించిన కుమారగురు అన్నాడీఎంకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే.  ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యుడిగానూ ఉన్నారు. ఆయన టీటీడీకి విరాళంగా ఇచ్చిన స్థలం ఉల్లందూర్‌పేట్‌లో ఉంది. ఆ భూమి విలువ సుమారు 20 కోట్ల మేర ఉంటుందని టీటీడీ అధికారులు తెలిపారు. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ… త్వరలోనే తమిళనాడులో శ్రీవారి ఆలయ నిర్మాణం చేపడతామని అన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వేంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణానికి టీటీడీ చర్యలు చేపట్టిందని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

ఎండాకాలంలో వచ్చే దురద, చెమటికాయలకు చెక్ పెట్టండిలా..
ఎండాకాలంలో వచ్చే దురద, చెమటికాయలకు చెక్ పెట్టండిలా..
అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
అలాంటివాళ్లకు ఇండస్ట్రీ సేఫ్ కాదు.. హీరోయిన్ ప్రీతీ జింటా ..
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
వర్షాలు, భూకంపాలు వస్తే వాహన బీమా వస్తుందా..?
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
బ్యాంక్ హిడెన్ చార్జీలకు కళ్లెం.. ఆర్బీఐ కీలక ఉత్తర్వులు..
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కరివేపాకుతో జుట్టు మాత్రమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు!
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
కారు టైర్లు పేలిపోవడానికి కారణం ఏంటి.. ఈ జాగ్రత్తలతో జర్నీ సేఫ్
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
ఎన్ఆర్ నారాయణమూర్తి మనవడికి షేర్ల బహుమతి.. రూ.4.2 కోట్ల సంపాదన
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
దురదృష్టం అంటే నీదే బ్రదర్.. ! యూపీఎస్సీ ఆస్పిరెంట్ పోస్ట్ వైరల్
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
సెల్ఫీల కోసం ఎలుగు బంటి పిల్లల్ని ఎత్తుకెళ్లిన పర్యాటకులు..
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
ఆ ఓలా స్కూటర్లపై నమ్మలేని తగ్గింపులు..కేవలం రూ.70 వేలకే మీ సొంతం
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు