CM Jagan: భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి గ్యారెంటీ.. కుప్పం వైసీపీ కార్యకర్తలకు సీఎం జగన్ హామీ..

బంపర్ ఆఫర్ ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా.. గురువారం సాయంత్రం ముందుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో..

CM Jagan: భరత్‌ను గెలిపిస్తే మంత్రి పదవి గ్యారెంటీ.. కుప్పం వైసీపీ కార్యకర్తలకు సీఎం జగన్ హామీ..
Cm Jagan
Follow us

|

Updated on: Aug 04, 2022 | 9:49 PM

సొంత పార్టీ కార్యకర్తలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇందులో భాగంగా.. గురువారం సాయంత్రం ముందుగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్‌ ప్రత్యేకంగా సమేశమయ్యారు. టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో కంటే.. గత మూడేళ్లలోనే కుప్పం నియోజకవర్గానికి ఎక్కువ మేలు జరిగిందన్నారు. వైసీపీ కార్యకర్తలతో భేటీలో భాగంగా.. గురువారం సాయంత్రం మొదటగా చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం జగన్‌ సమావేశమయ్యారు.

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి ప్రస్తుతం కుప్పం నుంచే మొదలు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలిచే పరిస్థితి కుప్పం నుంచే మొదలు కావాలని ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆయన పేర్కొన్నారు. సీఎం జగన్ మాట్లాడుతూ..” కుప్పం నా సొంత నియోజకవర్గంతో సమానం. ఇక్కడ భరత్‌ను గెలిపిస్తే.. ఆయనకు మంత్రి పదవి గ్యారెంటీ. చంద్రబాబు హయాంలో కన్నా.. ఈ మూడేళ్లలో కుప్పం నియోజకవర్గానికి మేలు ఎంతో జరిగింది. భవిష్యత్తులోనూ మరింత జరగుతుంది.

ఇప్పటికిప్పుడు కుప్పం మున్సిపాల్టీకి రూ.65 కోట్ల విలువైన పనుల నిధులను మంజూరు చేస్తున్నట్లుగా వెల్లడించారు. కుప్పం అభివృద్ధికి  అండగా ఉంటామని సీఎం జగన్‌.. కార్యకర్తలను ఉద్దేశించి వెల్లడించారు. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు రెడీ చేసేలా సీఎం జగన్‌ మాట్లాడారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..

బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు