కాల్పులతో దద్ధరిల్లిన అమెరికా.. 20 మంది మృతి

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌కు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. టెక్సాస్ నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాల్పులకు తెగబడిన వారిలో ముగ్గురు […]

కాల్పులతో దద్ధరిల్లిన అమెరికా.. 20 మంది మృతి
Follow us

| Edited By:

Updated on: Aug 04, 2019 | 10:10 AM

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి గన్ కల్చర్‌కు అమాయక ప్రజల ప్రాణాలను బలిగొంది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత.. టెక్సాస్ నగరం కాల్పుల మోతతో దద్దరిల్లింది. టెక్సాస్ లోని ఎల్‌పాసోలో ఉన్న వాల్‌మార్ట్ స్టోర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో 20 మంది ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో గాయపడ్డారని అమెరికా అధికారిక వర్గాలు వెల్లడించాయి. రంగంలోకి దిగిన పోలీసులు.. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

కాల్పులకు తెగబడిన వారిలో ముగ్గురు పోలీసుల అదుపులో ఉన్నారు. ఆయుధాలతో పెద్ద ఎత్తున కాల్పులకు దిగారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. కాల్పులు జరుగుతున్న సమయంలో కొందరు భయాందోళనలతో పరుగెడుతున్న వీడియోలను కొందరు ట్విట్టర్‌లో ఉంచారు.

ఎల్‌పాసో కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. కాల్పుల్లో మృతి చెందిన వారికి సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు.

మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
ఇలా చేస్తే సైబర్ క్రైంలో పోగొట్టుకున్న డబ్బులు సులభంగా పొందవచ్చు
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
మొదటి రోజు ఎంత వసూల్ చేసిందంటే
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
కోల్‌కతాతో మ్యాచ్.. 11 కోట్ల ప్లేయర్‌ను పక్కన పెట్టనున్న ఆర్సీబీ
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
తక్కువ ఖర్చుతోనే మీ ముఖాన్ని ఇలా మెరిపించుకోండి..
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు