ఉగ్రవాదంతో మానవాళి మనుగడకే ముప్పు
మానవాళి మనుగడకు ఉగ్రవాదంతో పెనుముప్పు పొంచి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జీ-20 సమ్మిట్ నేపథ్యంలో జరిగిన బ్రిక్స్ దేశాల భేటీలో ఆయన ప్రసంగించారు. తీవ్రవాదం, జాత్యాహంకారంపై బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వీటిని ఎదుర్కోవడానికి ఐదు పరిష్కారాలను సూచించారు మోదీ.
మానవాళి మనుగడకు ఉగ్రవాదంతో పెనుముప్పు పొంచి ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. జీ-20 సమ్మిట్ నేపథ్యంలో జరిగిన బ్రిక్స్ దేశాల భేటీలో ఆయన ప్రసంగించారు. తీవ్రవాదం, జాత్యాహంకారంపై బ్రిక్స్ దేశాలు కలిసికట్టుగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వీటిని ఎదుర్కోవడానికి ఐదు పరిష్కారాలను సూచించారు మోదీ.