Watch Video: మహానంది ఆలయం వద్ద చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు..
నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. స్థానిక ఈఓ అఫీసు సమీపంలో కుక్కల మందపై చిరుత దాడి చేసింది. ఓ కుక్కను చిరుత లాక్కెళ్ళడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఆలయ సమీపంలో చిరుత సంచారంను గమనించిన స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. రాత్రి వేళల్లో చిరుత సంచరిస్తుండటంతో దర్శనానికి వచ్చే యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, పోలీసులు తగు చర్యలు చేపట్టాలని విజ్ఙప్తి చేస్తున్నారు.
నంద్యాల జిల్లా మహానంది ఆలయ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపుతుంది. స్థానిక ఈఓ అఫీసు సమీపంలో కుక్కల మందపై చిరుత దాడి చేసింది. ఓ కుక్కను చిరుత లాక్కెళ్ళడం తీవ్ర భయాందోళనకు గురి చేస్తోంది. ఆలయ సమీపంలో చిరుత సంచారంను గమనించిన స్థానికులు మొబైల్ ఫోన్లో చిత్రీకరించారు. రాత్రి వేళల్లో చిరుత సంచరిస్తుండటంతో దర్శనానికి వచ్చే యాత్రికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు, పోలీసులు తగు చర్యలు చేపట్టాలని విజ్ఙప్తి చేస్తున్నారు. చిరత సంచారంతో భక్తులు అప్రమత్తంగా ఉండాలంటు ఆలయ అధికారులు మైక్ల ద్వారా ఆలయ పరిసరాల్లో ప్రచారం చేస్తున్నారు. భక్తులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు చేస్తున్నారు. చిరుత సంచారంపై ఆలయ ఈవో ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగి అటవీశాఖ సిబ్బంది చిరుతను పట్టుకోవడానికి చర్యలు చేపట్టారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస
మాంసం ముక్క గొంతులో ఇరుక్కొని ఊపిరి ఆగిపోయిన ఘటన
జమ్ముకశ్మీర్ లో తులిప్ గార్డెన్ కు పర్యాటకుల తాకిడి
12 నిమిషాల్లో.. కేజీ బంగారాన్ని కొట్టేశారు

