కొన్ని క్షణాలు నీడలు మాయం.. ఈ విచిత్రం వెనక రీజన్ ఏంటో తెలుసా ??
వస్తువులకైనా, మనుషులకైనా నీడ వెంట ఉండడం తప్పనిసరి. అయితే ఏప్రిల్ 25, 2023న బెంగుళూరు ఓ అద్భుత ఖగోళ వింతకు వేదికైంది. ఆ రోజు నగరంలో నీడలు మాయమయ్యాయి. జీరో షాడో డే గా పిలిచే ఈ వింత మధ్యాహ్నం 12.17 నిమిషాలకు జరిగింది.
వస్తువులకైనా, మనుషులకైనా నీడ వెంట ఉండడం తప్పనిసరి. అయితే ఏప్రిల్ 25, 2023న బెంగుళూరు ఓ అద్భుత ఖగోళ వింతకు వేదికైంది. ఆ రోజు నగరంలో నీడలు మాయమయ్యాయి. జీరో షాడో డే గా పిలిచే ఈ వింత మధ్యాహ్నం 12.17 నిమిషాలకు జరిగింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ తన క్యాంపస్లో ఈవెంట్లు నిర్వహించిదీని వెనకున్న సైన్స్ను సమాన్యులకు అర్థమయ్యేలా చెప్పింది. ఈవెంట్లలో పాల్గొన్న ఔత్సాహికులు నీడ, దాని కదలికలకు సంబంధించి సమాచారం తెలుసుకున్నారు. అంతా ఒక చోట సర్కిల్ గా నిలబడి వారి నీడలను గమనించారు. ఒక బాటిల్ వాటర్, PVC పైపులు, గరిటెలు ,యు రంధ్రాలతో కూడిన కాగితాన్ని నేల మధ్యలో ఉంచారు. మధ్యాహ్నం 12.17 గంటలకు నీడలు అదృశ్యం కావడం, నెమ్మదిగా కదులుతూ మళ్లీ కనిపించడం గమనించి ఆశ్చర్యపోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పులి పిల్లలకు పాలిచ్చి.. తల్లి ప్రేమను పంచిన కుక్క..
నా బిడ్డ నాకు నమ్మకద్రోహం చేసాడు.. ఆవేదన వ్యక్తం చేసిన చైతన్య మాస్టర్ తల్లి
Malla Reddy: కేసీఆర్, కేటీఆర్ పై మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
అయ్యో.. సెల్ఫీ సరదా ఎంతపని చేసింది!
ఫుల్గా మందుకొట్టి.. బస్ కింద దూరి మందుబాబు రచ్చ!
వామ్మో.. అది ఇల్లా పాముల పుట్టా.. ఏకంగా 40 నాగుపాముల పడగ విప్పి
అయ్యో.. ఆ ఊర్లో 12 ఏళ్లుగా ఒక్క పెళ్లీ జరగలేదట.. కారణం ఏంటంటే
నీ ‘సర్’ చల్లగుండ.. పెళ్లి కూడా చేసుకోనివ్వడంలేదుగా
రెప్పపాటులో తప్పిన పెను ప్రమాదం..
పరుగులు తీస్తున్న రైలు ఇంజిన్లో చిక్కుకున్న నెమలి.. కట్ చేస్తే

