మరో మట్టిలో మాణిక్యం.. లతాజీ పాటను హృద్యంగా ఆలపిస్తూ..
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా మంచి వేదిక అయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎందరో మట్టిలో మాణిక్యాలు వెలుగులోకి వచ్చారు. తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు సోషల్ మీడియా మంచి వేదిక అయిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. సోషల్ మీడియా కొందరిని రాత్రికి రాత్రి సెలబ్రిటీలుగా మార్చేసింది. ఈ క్రమంలో మరో మట్టిలో మాణిక్యం వెలుగులోకి వచ్చింది. ఈ మహిళ లతామంగేష్కర్ ఆలపించిన సునో సజ్నా పపిహె పాటను ఎంతో హృద్యంగా పాడుతూ నెటిజన్లు ఆకట్టుకుంటోంది. 1966లో విడుదలైన ఆయే దిన్ బహర్ కే మూవీ నుంచి లతాజీ పాడిన పాటను తనదైన శైలిలో ఆలపిస్తూ సంగీత ప్రియులను ఆకట్టుకున్నారు. ఆమె గొంతులో ఈ పాట మరింత శ్రావ్యంగా ఉందని మహిళ టాలెంట్ను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఘోర ప్రమాదం.. ఆరుగురు సజీవ దహనం!
మత్స్యకారులకు ముందే వచ్చిన ఉగాది.. వలలో చిక్కిన భారీ చేప
కోనసీమలో 'మూకుడు రొట్టె'కు పెరిగిన డిమాండ్!
మున్సిపాలిటీ వాటరే కదా అని కార్లు కడుగుతున్నారా? జాగ్రత్త!
సిలిండర్ తీసుకున్నారు సరే..మరి రశీదు ఏది?
నటి శ్రీదేవి ఆస్తుల వివాదం.. కోర్టుకెక్కిన బోనీ కపూర్
ఫ్లయిట్లో పెయిడ్ సీట్ దందా ఇక బంద్

