Viral Video: దుబాయ్లో మనోళ్ళకు తగిలిన రూ. 20 కోట్ల లాటరీ! వీడియో
దుబాయ్లోని హైపర్మార్కెట్లో పనిచేస్తున్న 40 మంది బృందానికి 20.26కోట్ల రూపాయల విలువైన లాటరీ తగిలింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా మిగిలిన అందరూ భారతీయులే.
దుబాయ్లోని హైపర్మార్కెట్లో పనిచేస్తున్న 40 మంది బృందానికి 20.26కోట్ల రూపాయల విలువైన లాటరీ తగిలింది. వీరిలో ఇద్దరు బంగ్లాదేశీయులు కాగా మిగిలిన అందరూ భారతీయులే. ఒకే గదిలో నివసిస్తున్న వీరందరూ కలిసి కేరళకు చెందిన నహీల్ నిజాముద్దీన్ పేరుతో లాటరీ టికెట్ను కొనుగోలు చేశారు. అయితే కరోనా నేపథ్యంలో నహీల్ నిజాముద్దీన్ను కేరళకు పంపించారు. దీంతో లాటరీ నిర్వాహకులు నహీల్ను సంప్రదించలేకపోయారని ఖలీజ్టైమ్స్ పత్రిక తెలిపింది. నహీల్ ఇచ్చిన తల్లిదండ్రుల ఫోన్ నంబరు ఆధారంగా లాటరీ గెల్చుకున్న విషయాన్ని నిర్వాహకులు తెలియజేశారు. లాటరీ ద్వారా లభించిన మొత్తాన్ని 40 మంది పంచుకోనున్నారు.
మరిన్ని ఇక్కడ చూడండి: లఖింపూర్ ఖేరిలో రైతుల పైకి దూసుకెళ్లిన కారు.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
లఖింపూర్ ఖేరిలో రైతుల పైకి దూసుకెళ్లిన కారు.. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

