Digital TOP 9 NEWS: తమ్మునిపై ఆపరేషన్ ఆకర్ష్ | కన్నీరు పెట్టుకున్న కిషన్ రెడ్డి
ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ మంత్రి కేటీరామారావు వ్యూహాత్మక భేటీలను ప్లాన్ చేశారు. జూన్ 23న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి కేటీఆర్.. హైదరాబాద్, సికింద్రాబాద్లో వున్న పెండింగ్ అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ టూర్లో భాగంగా కేటీఆర్.. హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర..
ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన తెలంగాణ మంత్రి కేటీరామారావు వ్యూహాత్మక భేటీలను ప్లాన్ చేశారు. జూన్ 23న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి కేటీఆర్.. హైదరాబాద్, సికింద్రాబాద్లో వున్న పెండింగ్ అంశాలపై వినతిపత్రం అందజేశారు. ఈ టూర్లో భాగంగా కేటీఆర్.. హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను కేటీఆర్ కలవనున్నారు. కేంద్రం నుంచి వస్తున్న నిధుల వినియోగంపై ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటన ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. కిషన్ రెడ్డి వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చాటేందుకు కేటీఆర్ తన ఢిల్లీ పర్యటన ద్వారా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

