Digital TOP 9 NEWS: పెళ్లికి లేట్ గా వస్తున్న వరుడికి ఫోన్ చేసి షాకిచ్చిన వధువు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 163 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 1353 కోట్లు వెచ్చించి దుబాయ్ లోని పామ్ జుమైరా లో ఓ విల్లాను కొనుగోలు చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 163 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 1353 కోట్లు వెచ్చించి దుబాయ్ లోని పామ్ జుమైరా లో ఓ విల్లాను కొనుగోలు చేశారు. ఓ జిమ్ ట్రైనర్ కూర్చున్న కుర్చీలోనే గుండెపోటుతో ప్రాణం విడిచిన షాకింగ్ సంఘటన ఘజియాబాద్ లో జరిగింది . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి వేడుకకు సర్వం సిద్ధం చేసుకుని వరుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు అమ్మాయి తరపువారు. వరుడి రాక ఆలస్యం కావడంతో దయచేసి ఇక రావద్దు అంటూ ఫోన్ చేసి కోపంతో అరిచేసింది కొత్త పెళ్లి కూతురు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి ప్రశ్నకు ఖంగుతిన్న ధోనీ.. ఆన్సర్ వింటే మీరు కూడా..
తండ్రి పుట్టినరోజు వేడుకల్లో సడన్ గా ప్రత్యక్షమైన కొడుకు..
నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చిరుతకే చెమటలు పట్టించిన అడవిపంది !! వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో
పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??
గ్రహణం వేళ తెరిచి ఉన్న ఆలయం.. స్వామి వారికి ప్రత్యేక పూజలు!
వైభవంగా ఖాద్రీశుడి బ్రహ్మోత్సవాలు..'జ్ఞాన సరస్వతి'గా నారసింహుడు!
శనివారం ఉదయమే దాడి చేయడం.. వెనకున్న కారణం ఇదే..!
ఇరానీ చాయ్,కార్పెట్లు,డ్రైఫ్రూట్స్.. హైదరాబాద్కు 400 ఏళ్ల బంధం
సంతలో కూరగాయలు కొంటున్నారా.. జాగ్రత్త !
పోలీసులకే షాకిచ్చిన దొంగల మాస్టర్ ప్లాన్ !
నాన్న, అంకుల్ దుబాయ్ వెళ్లారు..ఎలా ఉన్నారో ఏమో?

