Digital TOP 9 NEWS: పెళ్లికి లేట్ గా వస్తున్న వరుడికి ఫోన్ చేసి షాకిచ్చిన వధువు
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 163 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 1353 కోట్లు వెచ్చించి దుబాయ్ లోని పామ్ జుమైరా లో ఓ విల్లాను కొనుగోలు చేశారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ 163 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 1353 కోట్లు వెచ్చించి దుబాయ్ లోని పామ్ జుమైరా లో ఓ విల్లాను కొనుగోలు చేశారు. ఓ జిమ్ ట్రైనర్ కూర్చున్న కుర్చీలోనే గుండెపోటుతో ప్రాణం విడిచిన షాకింగ్ సంఘటన ఘజియాబాద్ లో జరిగింది . ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి వేడుకకు సర్వం సిద్ధం చేసుకుని వరుడి రాక కోసం ఎదురుచూస్తున్నారు అమ్మాయి తరపువారు. వరుడి రాక ఆలస్యం కావడంతో దయచేసి ఇక రావద్దు అంటూ ఫోన్ చేసి కోపంతో అరిచేసింది కొత్త పెళ్లి కూతురు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చిన్నారి ప్రశ్నకు ఖంగుతిన్న ధోనీ.. ఆన్సర్ వింటే మీరు కూడా..
తండ్రి పుట్టినరోజు వేడుకల్లో సడన్ గా ప్రత్యక్షమైన కొడుకు..
నిప్పుతో చెలగాటమాడితే ఇలాగే ఉంటుంది !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
చిరుతకే చెమటలు పట్టించిన అడవిపంది !! వైరల్ అవుతున్న స్టన్నింగ్ వీడియో
పసికూన చేతిలో శ్రీలంక చిత్తు.. సూపర్-12 భారత గ్రూప్ పై ప్రభావం ఎంత ??
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

