Vande Bharat Train: విశాఖలో వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి.. ఆ ముగ్గురే ఈ పని చేశారా..?

విశాఖలో వందే భారత్ ట్రైన్‌పై రాళ్లు రువ్విన ఘటనను రైల్వేతో పాటు ఇటు నగర పోలీస్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ట్రైన్‌పై దాళ్లదాడి వెనుక విద్రోహక శక్తుల కుట్ర ఉందేమో ఆన్న బీజేపీ..

Vande Bharat Train:  విశాఖలో వందేభారత్‌ రైలుపై రాళ్ల దాడి.. ఆ ముగ్గురే ఈ పని చేశారా..?

|

Updated on: Jan 20, 2023 | 9:22 PM


విశాఖలో వందే భారత్ ట్రైన్‌పై రాళ్లు రువ్విన ఘటనను రైల్వేతో పాటు ఇటు నగర పోలీస్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు. ట్రైన్‌పై దాళ్లదాడి వెనుక విద్రోహక శక్తుల కుట్ర ఉందేమో ఆన్న బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అనుమానాలతో పోలీసులపై మరింత ఒత్తిడి పెరిగింది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు.. వీరికోసం విస్తృతంగా గాలిస్తున్నారు.
షెడ్యూల్ ప్రకారం ఈ నెల 19న మోదీ సికింద్రాబాద్ – విశాఖపట్నం వందే భారత్ ట్రైన్ ప్రారంభించాల్సి ఉండగా.. 4 రోజుల ముందుగానే ప్లాన్ చేశారు. ఈలోపు ఇదే ట్రైన్ ట్రయల్ రన్ కోసం చెన్నై ఇంటిగ్రేటెడ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి నేరుగా విశాఖ వచ్చింది. ఇవాళ విశాఖ నుంచి సికింద్రాబాద్‌కు 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంది. ఆ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. దీంతో సాధారణ మెయింటెనెన్స్ కోసం కోచ్ కేర్ సెంటర్ కు తరలిస్తున్న సందర్భంలో కంచరపాలం సమీపంలో రామ్మూర్తి పంతులు గేటు వద్ద కొందరు అగంతకులు ట్రైన్ పైకి రాళ్ళు విసిరారు. దీంతో ఒక కోచ్ కు చెందిన రెండు గ్లాస్ లు పగిలిపోయాయి. ఈ ఘటనతో నగర పోలీస్ అధికారులు షాక్‌కు గురయ్యారు. ఈ దాడి కేసులో సీసీ ఫుటేజ్‌ కీలకంగా మారింది. శంకర్‌, దిలీప్‌, చందు అనే వ్యక్తులను అనుమానితులుగా గుర్తించారు. మద్యం మత్తులో రాళ్లు రువ్వారా లేక వేరే కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. త్వరలో నిందితులను అరెస్ట్‌ చేస్తామన్నారు పోలీసులు.
నిందితులపై గతంలో కూడా హత్యాయత్నం, పలు రైల్వే కేసులు ఉన్నట్లు గుర్తించారు. గంజాయి మత్తులో చేశారా, లేక ఉద్దేశపూర్వకంగా చేశారా అన్నది విచారణలో తేలుతుందన్నారు పోలీసులు. కాగా దుశ్చర్యకు పాల్పడ్డ వాళ్లు దేశ ద్రోహులు అంటూ బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Chiranjeevi – Pawan Kalyan: వైసీపీతో పవన్ పోరాటం చేస్తే నాకేంటి సంబంధం.. చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ ..

Kantara Movie: అరెరె.. ‛కాంతార’ చిత్రంలో ఈ లాజిక్ ఎలా మిస్సయ్యారబ్బా..? వీడియో వైరల్..

Love couples: శృతిమించుతున్న యువతీ యువకులు జల్సాలు.. బైక్‌పై ప్రేమజంట వెకిలిచేష్టలు.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Follow us
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
టెలికాం పేరుతో ఫోన్ కాల్స్ వస్తున్నాయా.. అయితే బీ కేర్ ఫుల్
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఇదేం సరదా.. ఫ్రెండ్ ప్రైవేట్ పార్టులో బ్లోయర్‌తో గాలి కొట్టాడు..
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
ఏప్రిల్‌ 1న రూ.2000 నోట్లు మార్పిడి, డిపాజిట్‌ కుదరదు-RBI
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
రాజకీయ పార్టీ స్థాపించే ప్రక్రియ.. ఎన్నికల గుర్తును ఎలా పొందాలి..
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
ఈ గింజలను ఇలా తింటే పొట్ట తగ్గడం ఖాయం..!బరువు తగ్గి, ఎముకలు బలంగా
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
రెండు వారాలకే ఓటీటీ బాట పట్టిన బిగ్ బాస్ బ్యూటీ సినిమా..
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
మహిళ మెడలో చైన్ లాగాడు.. కదులుతున్న రైలు నుంచి దూకేశాడు..!
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఏప్రిల్ 1వ తేదీ నుండి పన్ను నిబంధనలు మారబోతున్నాయి.. అవేంటంటే
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
ఇప్పటి మీరు ప్లాస్టిక్ బాటిళ్లలోనే నీళ్లు తాగుతున్నారా.? జాగ్రత్త
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
కోల్‌కతాతో మ్యాచ్.. గేల్, డివీలియర్స్ రికార్డులపై కోహ్లీ కన్ను
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు