పబ్లిక్ టాయ్లెట్ కోసం.. భూమిని, భార్య మంగళసూత్రాన్ని అమ్మేశాడు !!
నేటితరం జనం కోసం పని చేసే వాళ్లు తక్కవే. కానీ అక్కడక్కడ సమాజం కోసం ఎప్పుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు చాలా మందే ఉన్నారు.
నేటితరం జనం కోసం పని చేసే వాళ్లు తక్కవే. కానీ అక్కడక్కడ సమాజం కోసం ఎప్పుడు ఏం చేయడానికైనా సిద్ధంగా ఉండేవారు చాలా మందే ఉన్నారు. అయితే ఓ గ్రామంలో మరుగుదొడ్డి నిర్మించేందుకు ఓ వ్యక్తి తన ఎకరంన్నర భూమి, భార్య మంగళసూత్రం అమ్మేశాడు. మహారాష్ట్ర జాల్నా జిల్లాలోని డొమెగానో గ్రామానికి చెందిన బాబాసాహెబ్ షెల్కే సమాజ సేవ కోసం ఈ పని చేశారు. తన సొంత డబ్బుతో ఇప్పటి వరకు 200 మరుగుదొడ్లు నిర్మించి 8,500 మొక్కలు నాటారు. బాబాసాహెబ్ షెల్కే ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న ఇతనికి 3 ఎకరాల భూమి ఉంది. తన గ్రామం చుట్టుపక్కల ఊర్లలో చాలా పారిశుధ్య పనులు జరిగాయి. తన ఊరు కూడా ఇలాగే శుభ్రంగా, అందంగా ఉండాలి అనుకున్నాడు. గ్రామంలో మరుగుదొడ్లు నిర్మించాలన్నాడు షెల్కే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మిరాకిల్.. మూడు గంటల పాటు ఆగిన గుండెకు డాక్టర్ల ఊపిరి !!
ఇంటి భోజనం మిస్సయ్యేవారికి గుడ్ న్యూస్.. జొమాటో కొత్త సేవలు షురూ !!
మూడేళ్లుగా ‛లాక్డౌన్’లో తల్లీ కొడుకులు.. భర్తను రానివ్వకుండా !!
అద్భుత దృశ్యం.. ఎడారిలో చేపల వర్షం.. జనమంతా షాక్ !!
రూ.కోటి ధర పలికే అరుదైన పాము.. ఎక్కడుందంటే ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

