Adilabad: వద్దంటే చేపలు.. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నన్ని.! వీడియో..
చేపలు పట్టాలంటే సముద్రం, నదులు, చెరువుల దగ్గరికో వెళ్లాలి. లేదా మత్సకారులు పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చేతికి దొరికేస్తున్నాయి. చేపలంటే చిన్నాచితకా చేపలు కాదు. ఏకంగా 10 నుంచి 20 కిలోలు ఉన్న చేపలు ఈ వరదలకు కొట్టుకొస్తున్నాయి. మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
చేపలు పట్టాలంటే సముద్రం, నదులు, చెరువుల దగ్గరికో వెళ్లాలి. లేదా మత్సకారులు పడవల సాయంతో సముద్రంలోకి వెళ్లి చేపలు పడతారు. కానీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చేతికి దొరికేస్తున్నాయి. చేపలంటే చిన్నాచితకా చేపలు కాదు. ఏకంగా 10 నుంచి 20 కిలోలు ఉన్న చేపలు ఈ వరదలకు కొట్టుకొస్తున్నాయి. మహారాష్ట్రాలో కురుస్తున్న వర్షాలతో ఆదిలాబాద్ జిల్లాలోని వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. . బోథ్ మండలంలోని ఖరత్వాడ ప్రాజెక్ట్ దగ్గర కనిపిస్తున్న చేపల జాతర ఇది. ఈ ప్రాజెక్టు నిండుకుండలా మారింది. దీంతో చేపలు తెగ కొట్టుకొస్తున్నాయి. పట్టుకున్నోళ్లకు పట్టుకున్నంత అనేలా ఉంది ఇక్కడ సీన్. ఇంత పెద్ద చేపలు పెద్దసంఖ్యలో దొరుకుతుంటే, స్థానికులు పండగ చేసుకుంటున్నారు. బోథ్ మండల పరిధిలోని చుట్టు పక్క గ్రామాల ప్రజలు ఖరత్వాడ ప్రాజెక్టు వద్దకు క్యూ కడుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

