Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

పశ్చిమ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్‌ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్‌ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్‌ను అయిదు నిమిషాల్లో తిన్న

Omelette challenge: ఈ ఆమ్లెట్‌ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?

|

Updated on: Jun 29, 2022 | 8:21 PM


పశ్చిమ ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్‌ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్‌ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్‌ను అయిదు నిమిషాల్లో తిన్న వారికి 21వేల రూపాయలు గెలుచుకోండి అంటూ ఓ ఆఫర్‌ను ఇచ్చాడు ఆహారప్రియులకు.నలభై గుడ్లు, పనీర్‌, చీజ్‌, కూరగాయ ముక్కలు దట్టించిన ఆ ఆమ్లెట్‌ను అయిదు నిమిషాల్లో తినేస్తే అక్షరాలా 21 వేల రూపాయలను గెలుచుకోవచ్చు. తినలేకపోతే మాత్రం ఆమ్లెట్‌ బిల్లు రూ.1999 కట్టాల్సిందే అంటూ ఓ బ్యానర్‌ కట్టాడు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఈ టాస్క్‌ను ఫినిష్‌ చేయాలేదని, చేసిన వారికి మాత్రం 21వేల రూపాయలు ఇస్తానంటూ చెప్పకొచ్చాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral Video: పెళ్లైన 8 ఏళ్ల తర్వాత మళ్లీ పెళ్లి.. భర్త ఐడియా అదుర్స్‌, భార్య దిల్‌ కుష్‌.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వడం పక్క..

Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్‌లోకి వెళ్లనని తనయుడు మారం..

Follow us