Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
పశ్చిమ ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తిన్న
పశ్చిమ ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తిన్న వారికి 21వేల రూపాయలు గెలుచుకోండి అంటూ ఓ ఆఫర్ను ఇచ్చాడు ఆహారప్రియులకు.నలభై గుడ్లు, పనీర్, చీజ్, కూరగాయ ముక్కలు దట్టించిన ఆ ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తినేస్తే అక్షరాలా 21 వేల రూపాయలను గెలుచుకోవచ్చు. తినలేకపోతే మాత్రం ఆమ్లెట్ బిల్లు రూ.1999 కట్టాల్సిందే అంటూ ఓ బ్యానర్ కట్టాడు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఈ టాస్క్ను ఫినిష్ చేయాలేదని, చేసిన వారికి మాత్రం 21వేల రూపాయలు ఇస్తానంటూ చెప్పకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్లోకి వెళ్లనని తనయుడు మారం..
2 గంటల్లో ముంబై టు దుబాయ్.. అది కూడా రైల్లో వీడియో
సమంత కోసం ఎయిర్పోర్ట్కు రాజ్ నిడిమోరు వీడియో
2025 విషాద ఘటనలు.. కుంభమేళా నుంచి కర్నూలు బస్సు ప్రమాదం వరకు
పెళ్లికి అతిథులుగా బిచ్చగాళ్లు.. మానవత్వం చాటిన వ్యక్తి వీడియో
ఒకే ఒక్క చేప.. మత్స్యకారుడి పంట పండిందిగా
పురోహితుల క్రికెట్ టోర్నమెంట్ అదుర్స్
చర్మరోగానికి మందు వాడితే.. ప్రాణమే పోయింది

