Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
పశ్చిమ ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తిన్న
పశ్చిమ ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తిన్న వారికి 21వేల రూపాయలు గెలుచుకోండి అంటూ ఓ ఆఫర్ను ఇచ్చాడు ఆహారప్రియులకు.నలభై గుడ్లు, పనీర్, చీజ్, కూరగాయ ముక్కలు దట్టించిన ఆ ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తినేస్తే అక్షరాలా 21 వేల రూపాయలను గెలుచుకోవచ్చు. తినలేకపోతే మాత్రం ఆమ్లెట్ బిల్లు రూ.1999 కట్టాల్సిందే అంటూ ఓ బ్యానర్ కట్టాడు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఈ టాస్క్ను ఫినిష్ చేయాలేదని, చేసిన వారికి మాత్రం 21వేల రూపాయలు ఇస్తానంటూ చెప్పకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్లోకి వెళ్లనని తనయుడు మారం..
బార్బర్ షాపు ఓనర్ కి ₹72 లక్షల షాక్! GST నోటీసులతో లబోదిబో
కూతురికి విడాకులు మంజూరు.. బ్యాండ్ మేళంతో.. వేడుక చేసిన తండ్రి
నో ఫుడ్, నో ఫోన్.. అడవిలో తప్పిపోయిన టెకీ.. కట్ చేస్తే !!
గాయాలైనా సడలని ధైర్యం.. 7,000 అడుగుల కొండ ఎక్కిన పైలట్
కలకలం సృష్టిస్తున్న దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధింపు
దోశె పిండి !! ఇద్దరు చిన్నారుల్ని మింగేసింది
సీజన్ కాని సీజన్ లో మార్కెట్లోకి వచ్చిన పులస

