Omelette challenge: ఈ ఆమ్లెట్ తిన్న వారికి.. రూ. 21వేలు గెలుచుకోండి.! ఎక్కడో తెలుసా..?
పశ్చిమ ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తిన్న
పశ్చిమ ఢిల్లీలోని మంగోల్పురి ప్రాంతంలో ఓ వీధివ్యాపారి తన బిజినెస్ పెంచుకోడానికి ఓ వెరైటీ టాస్క్ను పెట్టాడు. ఏకంగా 40 గుడ్లతో చేసిన ఒక్క ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తిన్న వారికి 21వేల రూపాయలు గెలుచుకోండి అంటూ ఓ ఆఫర్ను ఇచ్చాడు ఆహారప్రియులకు.నలభై గుడ్లు, పనీర్, చీజ్, కూరగాయ ముక్కలు దట్టించిన ఆ ఆమ్లెట్ను అయిదు నిమిషాల్లో తినేస్తే అక్షరాలా 21 వేల రూపాయలను గెలుచుకోవచ్చు. తినలేకపోతే మాత్రం ఆమ్లెట్ బిల్లు రూ.1999 కట్టాల్సిందే అంటూ ఓ బ్యానర్ కట్టాడు. అయితే ఇప్పటి వరకు ఎవరూ ఈ టాస్క్ను ఫినిష్ చేయాలేదని, చేసిన వారికి మాత్రం 21వేల రూపాయలు ఇస్తానంటూ చెప్పకొచ్చాడు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Collector-student: కలెక్టరమ్మకూ తప్పని తిప్పలు.. క్లాస్ రూమ్లోకి వెళ్లనని తనయుడు మారం..
రోజూ వర్షమే.. కానీ గొడుగులు వాడరు ! ఆ వింత గ్రామం స్పెషాలిటీ ఇదే
జపాన్లో జీవితంపై ఐఐఎం కాశీపూర్.. పూర్వ విద్యార్థి వీడియో
మొక్కలు సహాయం కోసం అరుస్తాయా?
అమెరికాలో రూ.1 కోటి జీతం వచ్చినా.. చివరకు మిగిలేదెంత..?
మూడు గుడ్లకు రూ.500! బిల్లు చూసి షాకైన గెస్ట్, వైరల్ వీడియో
నిజాయితీ గెలిచిన ఆటో డ్రైవర్!
భార్యాపిల్లలు ఇంట్లో ఉండగానే.. ఇంటిని కూల్చేసిన భర్త

