MLA Son: విమానం తయారు చేసిన ఎమ్మెల్యే కొడుకు.! ఎందుకో తెలుసా..? పూర్తి వివరాలు..

కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో చాలా మంది జీవితాలు దుర్భరంగా మారితే.. మరికొంత మందికి లక్కీగా కలిసి వచ్చాయి. ఈ ఖాళీ సమయంలో కొత్తకొత్త ఆవిష్కరణలు చేపట్టారు. ఇలా లాక్‌డౌన్‌ సమయంలో ఓ హెలికాప్టర్‌ను కనిపెట్టాడు..

MLA Son: విమానం తయారు చేసిన ఎమ్మెల్యే కొడుకు.! ఎందుకో తెలుసా..? పూర్తి వివరాలు..

|

Updated on: Aug 07, 2022 | 8:50 AM


కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌లో చాలా మంది జీవితాలు దుర్భరంగా మారితే.. మరికొంత మందికి లక్కీగా కలిసి వచ్చాయి. ఈ ఖాళీ సమయంలో కొత్తకొత్త ఆవిష్కరణలు చేపట్టారు. ఇలా లాక్‌డౌన్‌ సమయంలో ఓ హెలికాప్టర్‌ను కనిపెట్టాడు కేరళ ఎమ్మెల్యే ఏవీ థమరాక్షన్‌ కొడుకు అశోక్‌ అలిసెరిల్‌ థమరాక్షన్‌. తన కుటుంబం కోసం ఏకంగా ఓ మినీ హెలికాప్టర్‌నే రెడీ చేశాడు.కేర‌ళ‌లోని పాలక్కాడ్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ పూర్తిచేశాడు. అనంత‌రం మాస్టర్స్ డిగ్రీ కోసం 2006లో యూకే వెళ్లాడు. ప్రస్తుతం అక్కడే ఫోర్డ్ కంపెనీలో ప‌నిచేస్తున్నాడు. భార్యపిల్లల‌తో అక్కడే ఉంటున్నాడు. కొవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ప్రైవేట్ విమానాన్ని నిర్మించాలనే ఆలోచన అతనికి తట్టింది. ఇందుకు 1.4 కోట్ల రూపాయలు ఖ‌ర్చుచేసి, అశోక్ త‌న క‌ల నెర‌వేర్చుకున్నాడు. ఈ విమానం చూస్తుంటే కొత్తబొమ్మలా అనిపిస్తున్నద‌ని అశోక్ ఆనందం వ్యక్తం చేశాడు. కుటుంబ స‌భ్యుల‌మంతా క‌లిసి డబ్బు ఆదా చేశామ‌ని, ఆ డ‌బ్బుతో నాలుగు సీట్ల విమానాన్ని త‌యారుచేశాన‌న్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..

Follow us
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు