మిర్యాలగూడలో మిస్ 420..కూపీలాగితే ఖాకీలు సైతం షాకయ్యే క్రైమ్ వీడియో
మిర్యాలగూడలో మిస్ 420.. చీటింగ్ కేసులు కూపీలాగితే కాకిలూ సైతం షాకయ్యే క్రైమ్ డేటా తలుక్కుమందే. స్నేహంగా కొందరిని ప్రేమతో ఇంకొందరిని బెదిరింపులతో మరెందరినో దగా చేసిన వైనాళు తెరపైకి వచ్చాయి. డబ్బు ఇస్తావా? చేస్తావా? అని ఓ యువకుడిని బెదిరించిన సదురు లేడీ విలన్ కథ ఎక్కడికి చేరలో అక్కడికే చేరింది. కానీ నిర్వాకాలు ఏవైతే ఉన్నాయో అవి సంచలనంగా మారాయి ఇప్పుడు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శ్రీత దిగ్రీ వరకు చదువుకుంది.
ఉన్నత విద్య ఉద్యోగం కాకుండా ఈజీమనీ కోసం మోసాల బాట పట్టింది. దునియా ముట్టిమే అంటూ హైదరాబాద్, నల్గొండ, మిర్యాలగూడలో మకాం వేసి ఎందరికో కుచ్చుటోపీ పెట్టింది. అంతేకాదు కుదిరితే కప్పు కాఫీ అంటూ జాబ్స్ పేరిట ఎందరో యువకులకు కుచ్చుటోపీ పెట్టింది. ఇక ట్రైనింగ్ ఐఏఎస్ అంటూ బెదిరించి వసూళ్లకు పాల్పడింది. అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అడ్డంగా నరికేస్తానంటూ రీసెంట్ గా ఓ యువకుడిని బెదిరించింది. అతను వెంటనే మిర్యాలగూడ పోలీసులను ఆశ్రయించాడు. ఇక విచారణలో శ్రీత మోసాల డొంక కదిలింది. నగలి ఐఏఎస్ గా చలామణి అవుతూ బాగానే దండుకుందని ఎంక్వైరీలో గుర్తించారు పోలీసులు. అంతేకాదు ప్రేమ వల విసిరి పెళ్లి పేరిట బ్లాక్ మెయిలింగ్ చేస్తూ లక్షలు తడుకున్న వైనాలు కూడా విచారణలో వెలుగు చూశాయి.
మరిన్ని వీడియోల కోసం :
ఈమెలా పెళ్లి చేసుకోండి ..హలో బాయ్స్ .. గర్ల్స్ వీడియో
ఆరేళ్ల చిన్నారికి జీవితాన్నిచ్చిన వైద్యులు..ఏం జరిగిందంటే వీడియో
రోజూ గుప్పెడు పల్లీలు తింటే చాలు..ఆశ్యర్యపోయే ప్రయోజనాలు వీడియో

బైపాస్ రోడ్డు పక్కన పంట చేలో కళ్లుచెదిరే సీన్

అదృష్టం అంటే ఇతనిదే.. బురదలో దొరికిన మట్టికుండలో

ప్రియురాలి చితిలో దూకబోయిన ప్రియుడు ఆ తర్వాత ఏం జరిగిందంటే

కారు డ్రైవర్ను మస్కా కొట్టిన గూగుల్ మ్యాప్స్..

తనకు అన్నం పెట్టి వ్యక్తి చనిపోతే కొండముచ్చు ఏం చేసిందో తెలుసా

మందేసి నిద్రపోతున్న వ్యక్తి.. దగ్గరకొచ్చి వాసన చూసిన ఆడసింహం

బొట్టు పెడుతుండగా వరుడికి వణుకుడు రోగం.. చివరికి ?
