మైక్రోసాఫ్ట్లో రోజుకు 4 గంటలే పని.. ఏటా రూ.2.5 కోట్ల శాలరీ
ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో పని సంస్కృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల సంగతి అటుంచితే అనేక మంది తాము రోజుకు 8 గంటలకు మించి పని చేయక తప్పట్లేదని అంటున్నారు. వ్యక్తిగత జీవితం అనేదే లేకుండా పోతోందని అంటున్నారు. ఇటీవల ఓ యువ కార్పొరేట్ ఉద్యోగిని ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఉదంతం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రోజుకు దాదాపుగా 4 గంటలే పనిచేస్తూ ఏకంగా రూ. 2.5 కోట్ల శాలరీ తీసుకుంటున్నాడన్న ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది.
ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో పని సంస్కృతిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీతాల సంగతి అటుంచితే అనేక మంది తాము రోజుకు 8 గంటలకు మించి పని చేయక తప్పట్లేదని అంటున్నారు. వ్యక్తిగత జీవితం అనేదే లేకుండా పోతోందని అంటున్నారు. ఇటీవల ఓ యువ కార్పొరేట్ ఉద్యోగిని ఒత్తిడి తట్టుకోలేక చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయిన ఉదంతం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి రోజుకు దాదాపుగా 4 గంటలే పనిచేస్తూ ఏకంగా రూ. 2.5 కోట్ల శాలరీ తీసుకుంటున్నాడన్న ఉదంతం నెట్టింట సంచలనంగా మారింది. ఇదెలా సాధ్యమని అనేక మంది నోరెళ్లబెట్టేలా చేస్తోంది. శాన్ఫ్రాన్సిస్కోలో ఉంటున్న రోనా వాంగ్ ఈ ఉదంతాన్ని నెట్టింట షేర్ చేసింది. రోనా కంపైలర్స్ ఇంజినీర్గా పనిచేస్తోంది. మైక్రోసాఫ్ట్లో పనిచేస్తున్న తన స్నేహితుడి గురించి ఇటీవల పలు ఆశ్చర్యకరమైన విషయాల్ని నెట్టింట పంచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆహా.. తెలివంటే ఈమెదే.. పాత్రలు శుభ్రం చేయడంలో ఈమె టెక్నిక్కే వేరు
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

