సామాన్య రైతు కొడుకు.. ఇప్పుడు రూ.17,000 కోట్లకు అధిపతి

Updated on: Dec 11, 2023 | 8:43 PM

సాధించాలనే సంకల్పం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అంటున్నారు. ఇది నిజమని చాలా మంది విజయవంతమైన వ్యాపారవేత్తలు నిరూపించారు. అదే వరుసలో మరో వ్యాపారవేత్త కూడా నిలిచారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న వ్యవసాయ కుటుంబానికి చెందిన వల్లభ్‌భాయ్ పటేల్ సక్సెస్‌ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం నాల్గవ తరగతి వరకు మాత్రమే చదివినప్పటికీ దేశంలోనే అత్యంత విజయవంతమైన వజ్రాల వ్యాపారిగా ఎదిగారు వల్లభాయ్‌ పటేల్‌.

సాధించాలనే సంకల్పం ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చని అంటున్నారు. ఇది నిజమని చాలా మంది విజయవంతమైన వ్యాపారవేత్తలు నిరూపించారు. అదే వరుసలో మరో వ్యాపారవేత్త కూడా నిలిచారు. గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్న వ్యవసాయ కుటుంబానికి చెందిన వల్లభ్‌భాయ్ పటేల్ సక్సెస్‌ స్టోరీ తెలిస్తే ఆశ్చర్యపోతారు. కేవలం నాల్గవ తరగతి వరకు మాత్రమే చదివినప్పటికీ దేశంలోనే అత్యంత విజయవంతమైన వజ్రాల వ్యాపారిగా ఎదిగారు వల్లభాయ్‌ పటేల్‌. ఇటీవలి దశాబ్దాలలో భారతదేశంలో అత్యంత స్ఫూర్తిదాయకమైన వ్యాపార విజయ గాథల్లో ఒకరిగా నిలిచారు. వల్లభాభాయ్ పటేల్ పత్తి రైతు కొడుకుగా జన్మించాడు. నాలుగో తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. 1971లో డైమండ్ కట్టర్‌గా తన వృత్తిని ప్రారంభించాడు. వర్షాకాలంలో వ్యవసాయం చేస్తూ తన కుటుంబాన్ని పోషించాడు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

MLA వెడ్స్‌ IAS.. 3లక్షల మందికి ఆహ్వానం

Kolleru Lake: కొల్లేరుకు జల కళ.. విదేశీ పక్షుల సందడి

విదేశీ విద్యార్థులకు షాక్‌ !! వీసా నిబంధనలు మరింత కఠినతరం

ఈ ఆటో డ్రైవర్ చాలా స్పీడ్ గురూ !! రైలు కంటే వేగంగా వెళ్లి

ఎస్సై చేసిన పొరపాటు.. మహిళ తలలోకి దూసుకెళ్లిన బుల్లెట్

 

Loading...
Unable to load recommendations.
Follow Us