చేపల కోసం వల వేస్తే.. దాదాపు రూ.28కోట్ల విలువ చేసే ??
చేపల కోసం వల వేసిన ఓ మత్స్యకారుడికి కోట్ల విలువైన తిమింగలం వాంతి లభ్యమైంది. మార్కెట్లో దీని విలువ సుమారు 28 కోట్ల రూపాయల వరకు ఉంటుందంట.
చేపల కోసం వల వేసిన ఓ మత్స్యకారుడికి కోట్ల విలువైన తిమింగలం వాంతి లభ్యమైంది. మార్కెట్లో దీని విలువ సుమారు 28 కోట్ల రూపాయల వరకు ఉంటుందంట. కేరళలోని విజింజం నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుడికి ఈ అరుదైన తిమింగలం వాంతి లభించింది. మత్స్యకారులకు దొరికిన తిమింగలం వాంతి బరువు 28 కిలోల 400 గ్రాములు ఉంది. విజింజమ్ అనే ఓ ప్రాంతానికి 32 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో తిమింగలం వాంతులు తేలుతున్నట్లు మత్స్యకారులు తెలిపారు. ఆ బృందంలో ఉన్న లారెన్స్ అనే మత్స్యకారుడు.. ధైర్యం చేసి వాటికి దగ్గరకు వెళ్లి వాంతిని తీసుకుని వచ్చాడు. అయితే సముద్రంలో తిమింగలం అలా వాంతిని బయటకు వదిలిన సమయంలో చాలా దుర్వాసన వస్తుందని, ఆ సమయంలో వాటి వద్దకు వెళ్లకూడదని తెలిపాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రెండు ఫ్యామిలీల మధ్య భారీ ఘర్షణ !! షాకింగ్ వీడియో వైరల్
అమ్మనాన్నలు ఎక్కిన విమానంకు.. కొడుకే పైలట్
5వ అంతస్తు నుంచి పడిన చిన్నారి.. స్పైడర్మ్యాన్లా కాపాడిన కామన్మ్యాన్
ఇదేమి విచిత్రం !! బార్ ముందు యువకుడిని కొట్టిన యువతి
Viral Video: పిల్లాడిని ముట్టుకుంటే ఖబర్దార్.. అంటున్న పెంపుడు కుక్క
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

