సముద్రంలో సరదాగా.. అందాల లక్ష ద్వీప్ చూట్టేయండి ఇలాగా.. వీడియో
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తొలిసారిగా స్వదేశీ క్రూయిజ్ లైనర్ను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందుకు గానూ..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తొలిసారిగా స్వదేశీ క్రూయిజ్ లైనర్ను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందుకు గానూ.. IRCTC ప్రైవేట్ కంపెనీ కార్డెలియా క్రూయిస్తో జతకట్టింది. ఈ లగ్జరీ క్రూయిజ్తో, ఐఆర్సిటిసి లక్షద్వీప్ అందమైన నీలి సముద్రాన్ని సందర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించేందుకు రెడీ అయింది. IRCTC టూర్ ఈ ప్యాకేజీకి కేరళ డిలైట్ క్రూయిజ్ టూర్ అని పేరు పెట్టారు అధికారులు. ఈ టూర్ ప్యాకేజీలో మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఉండబోతుంది. మీరు సముద్రం మధ్యలో 6 రోజులు ఉండగలరు.
మరిన్ని ఇక్కడ చూడండి: Astronauts Returns: క్షేమంగా తిరిగి వచ్చిన చైనీస్ వ్యోమగాములు.. వీడియో
Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

