సముద్రంలో సరదాగా.. అందాల లక్ష ద్వీప్ చూట్టేయండి ఇలాగా.. వీడియో
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తొలిసారిగా స్వదేశీ క్రూయిజ్ లైనర్ను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందుకు గానూ..
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్లో తొలిసారిగా స్వదేశీ క్రూయిజ్ లైనర్ను ప్రారంభించేందుకు రెడీ అయింది. ఇందుకు గానూ.. IRCTC ప్రైవేట్ కంపెనీ కార్డెలియా క్రూయిస్తో జతకట్టింది. ఈ లగ్జరీ క్రూయిజ్తో, ఐఆర్సిటిసి లక్షద్వీప్ అందమైన నీలి సముద్రాన్ని సందర్శించడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని అందించేందుకు రెడీ అయింది. IRCTC టూర్ ఈ ప్యాకేజీకి కేరళ డిలైట్ క్రూయిజ్ టూర్ అని పేరు పెట్టారు అధికారులు. ఈ టూర్ ప్యాకేజీలో మొత్తం 5 రాత్రులు, 6 రోజులు ఉండబోతుంది. మీరు సముద్రం మధ్యలో 6 రోజులు ఉండగలరు.
మరిన్ని ఇక్కడ చూడండి: Astronauts Returns: క్షేమంగా తిరిగి వచ్చిన చైనీస్ వ్యోమగాములు.. వీడియో
Viral Video: విశాఖలోని శంభువాని పాలెంలో 15 అడుగుల పొడవైన గిరి నాగు ప్రత్యక్షం..!! వీడియో
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా

