మెస్సి పేరుతో టీ స్టాల్.. ఫుట్బాల్ స్టార్ ను కలిసే అవకాశం వీడియో
లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులున్నారు, భారత్లోనూ వేలాది మంది ఉన్నారు. కోల్కతా పర్యటనలో ఇద్దరు వీరాభిమానులు, ఇచ్ఛాపూర్ టీ అమ్ముకునే శివశంకర్ పాత్రా, సివిల్ ఇంజనీర్ షామింద్ర ఘోష్ మెస్సీని కలిసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. ఇది వారి దీర్ఘకాల అభిమానానికి లభించిన గుర్తింపు.
ఫుట్బాల్ స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా అపారమైన అభిమానులు ఉన్నారు. భారత్లో కూడా అతడికి వేలాది మంది వీరాభిమానులున్నారు. ఇటీవల కోల్కతాలో పర్యటించిన అర్జెంటీనా సూపర్ స్టార్ మెస్సీని కలిసే అరుదైన అవకాశం ఇద్దరు భారతీయ అభిమానులకు దక్కింది. వారిలో ఒకరు ఇచ్ఛాపూర్కు చెందిన 56 ఏళ్ల టీ అమ్మే శివశంకర్ పాత్రా కాగా, మరొకరు కోల్కతాకు చెందిన సివిల్ ఇంజనీర్ షామింద్ర ఘోష్.
మరిన్ని వీడియోల కోసం :
పాక్లో సంస్కృతం కోర్సు వీడియో
రైల్వే సంచలన నిర్ణయం వీడియో
మెస్సీ కోసం హనీమూన్ వాయిదా.. కొత్త పెళ్లికూతురి క్రేజీ ప్లకార్డ్ వీడియో
వర్క్ పర్మిట్ల ఆటోమేటిక్ రెన్యువల్స్ను మళ్లీ తీసుకురండి వీడియో
Follow Us
వైరల్ వీడియోలు
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

