రీల్స్ కోసం టెర్రస్ పైకి వెళ్లిన బాలిక..రెప్పపాటులో ??
బీహార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వర్షం పడుతున్న సమయంలో ఇన్స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్పైకి ఎక్కిన ఓ బాలిక పిడుగుపాటు నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతామర్హి పరిధిలోని పరిహార్లోని సిర్సియా బజార్లో సానియా కుమారి అనే బాలిక తన పొరుగున ఉండే దేవనారాయణ్ భగత్ ఇంటి టెర్రస్పై వర్షంలో డ్యాన్స్ చేస్తోంది. ఆమె స్నేహితురాలు దాన్ని వీడియో తీస్తోంది.
బీహార్లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వర్షం పడుతున్న సమయంలో ఇన్స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్పైకి ఎక్కిన ఓ బాలిక పిడుగుపాటు నుంచి త్రుటిలో తప్పించుకుంది. ఈ ఘటన తాలూకు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీతామర్హి పరిధిలోని పరిహార్లోని సిర్సియా బజార్లో సానియా కుమారి అనే బాలిక తన పొరుగున ఉండే దేవనారాయణ్ భగత్ ఇంటి టెర్రస్పై వర్షంలో డ్యాన్స్ చేస్తోంది. ఆమె స్నేహితురాలు దాన్ని వీడియో తీస్తోంది. ఇంతలోనే సానియా డాన్స్ చేస్తున్న సమీపంలోనే పెద్ద పిడుగు పడింది. అదృష్టవశాత్తూ ఆమెకు నేరుగా ఆ పిడుగు ప్రభావం తగలకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. బీహార్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పిడుగుపాటు ఘటనలు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో బీహార్లోని ఆరు జిల్లాల్లో పిడుగుపాటుతో కనీసం 8 మంది చనిపోయినట్లు బుధవారం అధికారులు తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్న్యూస్
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

