భారత నెమలి సింహాసనం ఎత్తుకెళ్లిన ఇరాన్
మొఘల్ చక్రవర్తి షాజహాన్ నిర్మించిన అపురూపమైన నెమలి సింహాసనం భారత వైభవానికి ప్రతీక. కోహినూర్ వజ్రం సహా అపార సంపదతో పొదగబడిన ఈ సింహాసనాన్ని 1739లో పర్షియా పాలకుడు నాదిర్ షా ఢిల్లీ నుండి ఇరాన్కు దోచుకెళ్లాడు. తరువాత అది కాలగర్భంలో కలిసిపోయింది, కేవలం దాని నమూనాలు మాత్రమే మిగిలాయి.
ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు ఇరాన్ చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో, చరిత్రకారులు భారత నెమలి సింహాసనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. మొఘల్ సామ్రాజ్య వైభవానికి చిహ్నంగా వెలుగొందిన ఈ సింహాసనాన్ని మొఘల్ చక్రవర్తి షాజహాన్ 1628లో తయారు చేయించారు. స్వర్ణకారులు ఏడేళ్లు శ్రమించి, 1150 కిలోల బంగారంతో, 230 కిలోల మణులు, రత్నాలతో దీన్ని రూపొందించారు. కోహినూర్ వజ్రం, తైమూర్ రూబీ వంటి అపురూప రత్నాలు ఇందులో పొదగబడ్డాయి.
మరిన్ని వీడియోల కోసం :
జపాన్లో సుకుమార్.. పుష్ప2 పనుల్లో బిజీబిజీ
కల్కి 2 హీరోయిన్ ఎవరు.. అసలేం జరుగుతోంది అక్కడ..?
చిరంజీవి..యాక్టింగ్ చించేశారు..అల్లు అరవింద్ రియాక్షన్ ఇదే
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. భర్త మహాశయులకు విజ్ఞప్తి రివ్యూ
Follow Us
వైరల్ వీడియోలు
కోటీశ్వరుడిని పెళ్లి చేసుకోవాలనుకున్నా.. నేనే ధనవంతురాలిని అయ్యా.
1,000 మంది ఉద్యోగులకు గుడ్బై.. 50 రోబోలకు వెల్కమ్!
తోపుడు బండిపై పండ్లను సర్దుతున్న వ్యాపారి.. బాక్స్లో ఉన్నది చూసి
ఇదేం దొంగతనం సామీ.. ఊరగాయ పచ్చడి, కొత్త చెప్పులు కూడా..
లక్ అంటే ఈమెదే..! వాకింగ్తో ప్రభుత్వ ఉద్యోగం కొట్టేసింది!
పూజల పేరుతో మోసం.. రూ.లక్షల అమెరికాకు జంప్.. కట్ చేస్తే..
ఓ ఇంటి పెరట్లో నాగుపాముల సయ్యాట..
రోడ్డుపై స్కూటీ మీద వెళ్తున్న వ్యక్తి.. అంతలోనే..
Latest Videos
