మత్స్యకారుల వలకు అరుదైన చేప !! ఈ చేప ఎంత ధరకు అమ్ముడైందో తెలుసా ?? వీడియో
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. 30 కిలోలకు పైగా బరువు ఉండే కచ్చిడి మగ చేప చిక్కడంతో మత్స్యకారులు ఎగిరి గంతులేశారు.
తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మత్స్యకారుల వలకు ఓ అరుదైన చేప చిక్కింది. 30 కిలోలకు పైగా బరువు ఉండే కచ్చిడి మగ చేప చిక్కడంతో మత్స్యకారులు ఎగిరి గంతులేశారు. దాని కడుపులో ఉండే బ్లాడర్కు మంచి గిరాకీ ఉంటుంది. దీంతో ఈ చేపను కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. చివరకు ఈ చేప ఏకంగా 4.30 లక్షల రూపాయలకు అమ్ముడుపోయింది. కాకినాడతో ఈ చేప ఇంత ధర పలకడం ఇదే తొలిసారని అక్కడి మత్స్యకారులు తెలిపారు.
Also Watch:
Igloo Cafe: కశ్మీర్లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇగ్లూ కేఫ్ !! వీడియో
చిల్లర లేకపోతే ఫోన్ పే చేయమంటున్న బెగ్గర్ !! వీడియో
అదృష్టం అంటే ఈమెదే.. ఒక్క లాటరీ టికెట్తో రూ.44 కోట్లు గెలిచింది !! వీడియో
Published on: Feb 17, 2022 09:00 AM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

