మన్యం గిరుల్లో వికసించిన అరుదైన పుష్పాలు
అల్లూరి జిల్లా ఏజెన్సీ గిరుల్లో మే ప్లవర్స్ కనువిందుచేస్తున్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే ఈ అరుదైన పుష్పాలు ఇవి. అదికూడా కేవలం మే నెల రెండో వారంలోనే అతిధిలా కనిపించే ఈ పుష్పాలు ఈసారి ఒక వారంముందే పూసాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.
అల్లూరి జిల్లా ఏజెన్సీ గిరుల్లో మే ప్లవర్స్ కనువిందుచేస్తున్నాయి. ఏడాదికి ఒక్కసారి మాత్రమే వికసించే ఈ అరుదైన పుష్పాలు ఇవి. అదికూడా కేవలం మే నెల రెండో వారంలోనే అతిధిలా కనిపించే ఈ పుష్పాలు ఈసారి ఒక వారంముందే పూసాయి. గుబురుగా బంతి ఆకారంలో ఎర్రటి వర్ణంతో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బంతి, చామంతి, గులాబి, కనకాంబరం, మల్లే, లిల్లి.. ఇలా ఎన్ని పూలు పెరట్లో పూచినా… మే నెలలో పూచే ఈ అరుదైన పుష్పాల లుక్కే వేరు. కోవిడ్ తర్వాత ఈ పువ్వులు మరింత ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఈ పూలను చూసిన చిన్నారులు… సరదాగా కరోనా వైరస్ పువ్వులని పిలుస్తున్నారు. ఈ పూల ఆకారం.. కొవిడ్ వైరస్ ఆకారంలో సరిపోలి ఉండడంతో సరదాగా అలా పిలుస్తున్నారు. స్కాడొక్సస్ మల్టీ ఫ్లోరస్ జాతికి చెందిన ఈ మే పూలు ఆఫ్రికా, సౌదీ అరేబియా, ఆంధ్ర ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయి. బ్లడ్ లిల్లీ, బాల్ లిల్లీ, ఫైర్ బాల్ లిల్లీ అని అనే పేర్లతో కూడా ఈ పూలను పిలుస్తుంటారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Samantha: సమంతపై టెన్నిస్ స్టార్ ప్రశంసలు.. ఎందుకంటే ??
Keerthy Suresh: ముఖంపై గాయాలతో మహానటి.. కీర్తి సురేష్కు ఏమైంది ??
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

