Viral Video: శివాలయంలో తవ్వకాలు.. కోట్ల విలువైన విగ్రహాలు.. వీడియో
దక్షిణ భారత దేశంలోనే తమిళనాడు వేల ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ప్రాంతం. తమిళనాడును పాలించిన చోళ రాజులు కట్టించిన ఆలయ తవ్వకాల్లో పంచలోహ విగ్రహాలు బయల్పడ్డాయి.
దక్షిణ భారత దేశంలోనే తమిళనాడు వేల ఏళ్ల పురాతన చరిత్ర కలిగిన ప్రాంతం. తమిళనాడును పాలించిన చోళ రాజులు కట్టించిన ఆలయ తవ్వకాల్లో పంచలోహ విగ్రహాలు బయల్పడ్డాయి. ఈ విగ్రహాలు అతిపురాతనమైనవి కావడంతో వాటి విలువ కొన్ని కోట్లు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు. నాగపట్నం జిల్లాలోని ఈ శివాలయాన్ని చోళ రాజుల కాలంలో నిర్మించినట్లు ఇక్కడి స్థలపురాణం…నిత్యం ఆలయంలో వేలసంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుంది. ఈ క్రమంలోనే ఆలయం మరమ్మతులు జరుగుతున్నాయి…మండపంలో తవ్వకాలు జరుపుతున్న సమయంలో అతి ప్రాచీనమైన పంచలోహ విగ్రహం బయటపడింది.
మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: హైటెక్ చీటింగ్.. చెప్పు లో ఫోన్ అమర్చి మరీ…!! చివరికి ఏమైందంటే..?? వీడియో
Published on: Sep 30, 2021 06:24 PM
వైరల్ వీడియోలు
3 మేడలు, కారు, వ్యాపారం.. బిచ్చగాడి ఆస్తులు తెలిస్తే మైండ్ బ్లాక్
టాయిలెట్లో పేపర్పై వార్నింగ్.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
విశాఖ అబ్బాయి వెడ్స్ నార్వే అమ్మాయి
డ్రైవర్ లేకుండానే పొలం దున్నిన ట్రాక్టర్.. దగ్గరకి వెళ్లి చూడగా
మీరు మనుషులేనా ?? పిల్లాడికి ఏమైందో చూడకుండా చేపల కోసం ఎగబడతారా
క్రిమినల్ లాయర్కే కుచ్చు టోపీ.. 72 లక్షలు లాగేశారుగా
ప్రపంచంలో అత్యంత శీతల ప్రాంతం ఈ గ్రామం..

