Viral Video: పార్టీకి పిలిస్తే.. బిర్యానీతో పాటు నెక్లెస్ మింగేశాడు !! పొట్టలో ఆభరణాలు చూసి డాక్టర్లు షాక్
ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు.
ఓ వ్యక్తి పొట్టలో ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బంగారు నగలను పోలీసులు గుర్తించారు. తాజాగా రంజాన్ పండుగను జరుపుకోవడానికి ఓ మహిళ తన మిత్రుడు, అతడి భార్యను ఇంటికి ఆహ్వానించారు. బిర్యానీని వడ్డించి వంటగదిలోకి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన అతడు అక్కడే ఉన్న బంగారు నెక్లెస్, గొలుసు, ఇతర ఆభరణాలను బిర్యానీలో కలుపుకొని తిన్నా డు. వంటగది నుంచి వచ్చిన మహిళ ఆభరణాలు కన్పించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు. ఆమె మిత్రుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆస్పత్రికి తీసుకెళ్లి పరిశీలించగా పొట్టలో ఆభరణాలు కనిపించాయి. డాక్టర్లు ఆపరేషన్ చేసి వాటిని తొలగించారు. ఈ ఘటన తమిళనాడులో జరిగింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కీర్తి పక్కనే ఉన్న ఈ అమ్మాయి ఎవరు ?? అందరూ ఈమె వెంట ఎందుకు పడుతున్నారు
RRR OTT: RRR ఓటీటీ ట్రైలర్ వచ్చేసింది.. మళ్లీ రికార్డులు బద్దలు కొడుతోంది
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

