దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. ఏంటా స్పెషల్ అని తెలుసుకోవాలని ఉందా.. అయితే వీడియో చూసేయండి
దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఒక రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టేషన్లో నిలిచే రైలు.. సగం రాజస్థాన్లో ఆగితే..
దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఒక రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టేషన్లో నిలిచే రైలు.. సగం రాజస్థాన్లో ఆగితే.. మిగిలిన సగం మధ్యప్రదేశ్లో ఆగుతుంది. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, ఇదే నిజం. రాజస్థాన్లోనే అలాంటి రైల్వే స్టేషన్ ఉంది. భవాని మండి రైల్వే స్టేషన్.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఆ కారణంగా దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్టేషన్కు ఒక రైలు వచ్చిందంటే.. ఇక్కడ రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో పార్క్ చేయబడితే.. రైలు బోగీలు మరొక రాష్ట్రంలో నిలిచి ఉంటాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి.. ఆవాలతో విమానాలకు ఇంధనం తయారీ.. వీడియో
జంప్ చేయాలనుకున్నాడు.. ఒక్క తన్ను తన్నింది..! నెట్టింట వైరల్.. వీడియో
Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

