దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. ఏంటా స్పెషల్ అని తెలుసుకోవాలని ఉందా.. అయితే వీడియో చూసేయండి

దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఒక రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టేషన్‌లో నిలిచే రైలు.. సగం రాజస్థాన్‌లో ఆగితే..

దేశంలోనే ఇది ప్రత్యేక రైల్వే స్టేషన్.. ఏంటా స్పెషల్ అని తెలుసుకోవాలని ఉందా.. అయితే వీడియో చూసేయండి

|

Updated on: Oct 24, 2021 | 7:04 PM

దేశ వ్యాప్తంగా కొన్ని వేల రైల్వే స్టేషన్లు ఉన్నాయి. భారతదేశంలోనే ఎంతో ప్రత్యేకమైన ఒక రైల్వే స్టేషన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్టేషన్‌లో నిలిచే రైలు.. సగం రాజస్థాన్‌లో ఆగితే.. మిగిలిన సగం మధ్యప్రదేశ్‌లో ఆగుతుంది. ఇది నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు. కానీ, ఇదే నిజం. రాజస్థాన్‌లోనే అలాంటి రైల్వే స్టేషన్ ఉంది. భవాని మండి రైల్వే స్టేషన్.. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటుంది. ఆ కారణంగా దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్టేషన్‌కు ఒక రైలు వచ్చిందంటే.. ఇక్కడ రైలు ఇంజిన్ ఒక రాష్ట్రంలో పార్క్ చేయబడితే.. రైలు బోగీలు మరొక రాష్ట్రంలో నిలిచి ఉంటాయి.

 

మరిన్ని ఇక్కడ చూడండి:

భారతీయ సైంటిస్ట్ అద్భుత సృష్టి.. ఆవాలతో విమానాలకు ఇంధనం తయారీ.. వీడియో

జంప్‌ చేయాలనుకున్నాడు.. ఒక్క తన్ను తన్నింది..! నెట్టింట వైరల్‌.. వీడియో

Viral Video: ఈ ఊరిలో ప్రజలంతా రోడ్ మీద కాకుండా గాల్లో తాడు మీదే నడుస్తారు.. ఎందుకో తెలుసా..?? వీడియో

Follow us