4 గంటల్లో టైపు రైటర్పై రూపుదిద్దుకున్న శ్రీరాముడు
భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమవుతున్న శుభవేళ వివిధ కళాకారులు, భక్తులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ వివిధ రూపాలలో శ్రీరామునిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ టైపోఆర్టిస్ట్ టైపురైటరుపై శ్రీరాముని రూపాన్ని చిత్రీకరించారు. అయోధ్య శ్రీరాముని మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన 75 ఏళ్ల టైపో ఆర్టిస్ట్ ఏసీ గురుమూర్తి టైపు రైటర్ సహాయంతో రాముని చిత్రాన్ని సృష్టించారు.
భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమవుతున్న శుభవేళ వివిధ కళాకారులు, భక్తులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ వివిధ రూపాలలో శ్రీరామునిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ టైపోఆర్టిస్ట్ టైపురైటరుపై శ్రీరాముని రూపాన్ని చిత్రీకరించారు. అయోధ్య శ్రీరాముని మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన 75 ఏళ్ల టైపో ఆర్టిస్ట్ ఏసీ గురుమూర్తి టైపు రైటర్ సహాయంతో రాముని చిత్రాన్ని సృష్టించారు. టైపురైటరుపై ఉండే కీబోర్డ్లోని ఎక్స్ (X ), ఆబ్లిక్ (/) బ్రాకెట్ (()) ఫుల్స్టాప్ (.) జీరో (0), హైఫెన్ (-) కీస్ను ఉపయోగించి నాలుగు గంటల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశానని గురుమూర్తి తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా ??
ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు..
చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

