4 గంటల్లో టైపు రైటర్పై రూపుదిద్దుకున్న శ్రీరాముడు
భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమవుతున్న శుభవేళ వివిధ కళాకారులు, భక్తులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ వివిధ రూపాలలో శ్రీరామునిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ టైపోఆర్టిస్ట్ టైపురైటరుపై శ్రీరాముని రూపాన్ని చిత్రీకరించారు. అయోధ్య శ్రీరాముని మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన 75 ఏళ్ల టైపో ఆర్టిస్ట్ ఏసీ గురుమూర్తి టైపు రైటర్ సహాయంతో రాముని చిత్రాన్ని సృష్టించారు.
భారత ప్రజల 500 ఏళ్ల కల సాకారమవుతున్న శుభవేళ వివిధ కళాకారులు, భక్తులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ వివిధ రూపాలలో శ్రీరామునిపై తమ భక్తిని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ టైపోఆర్టిస్ట్ టైపురైటరుపై శ్రీరాముని రూపాన్ని చిత్రీకరించారు. అయోధ్య శ్రీరాముని మందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠను పురస్కరించుకుని బెంగళూరుకు చెందిన 75 ఏళ్ల టైపో ఆర్టిస్ట్ ఏసీ గురుమూర్తి టైపు రైటర్ సహాయంతో రాముని చిత్రాన్ని సృష్టించారు. టైపురైటరుపై ఉండే కీబోర్డ్లోని ఎక్స్ (X ), ఆబ్లిక్ (/) బ్రాకెట్ (()) ఫుల్స్టాప్ (.) జీరో (0), హైఫెన్ (-) కీస్ను ఉపయోగించి నాలుగు గంటల్లో ఈ చిత్రాన్ని పూర్తి చేశానని గురుమూర్తి తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అయోధ్య తరహాలోనే మరో రామాలయం.. ఎక్కడో తెలుసా ??
ఏటా శ్రీరామ నవమి నాడు బాల రాముడిని ముద్దాడనున్న సూర్యుడు..
చూస్తుండగానే కుప్పకూలిన ఐదంతస్తుల భవనం..
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

