Samsung: సామ్సంగ్కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ కంపెనీకి ఆస్ట్రేలియా కోర్ట్ భారీ జరిమానా విధించింది. తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు జూన్ 23న ఏకంగా 75 కోట్ల జరిమానా విధించింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ కంపెనీకి ఆస్ట్రేలియా కోర్ట్ భారీ జరిమానా విధించింది. తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు జూన్ 23న ఏకంగా 75 కోట్ల జరిమానా విధించింది. అసలు విషయం ఏంటంటే.. సామ్సంగ్ ఆస్ట్రేలియా 2016 మార్చి నెల నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్7, ఎస్8 సిరీస్కు చెందిన 31 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ల ప్రకటనలో భాగంగా సామ్సంగ్ వాటర్ ప్రూఫ్ ఫోన్లు అంటూ ప్రచారం చేసుకుంది. అయితే తీరా మొబైల్ ఫోన్లను ఉపయోగించిన తర్వాత నీళ్లలో తడిచిన తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాది మంది సామ్సంగ్ యూజర్లు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!
సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం
ఈ కారుకి పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం
పునాదులు తవ్వుతుండగా భారీ శబ్ధం.. లోపల చూస్తే కళ్లు జిగేల్ !!
లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్న చిలుక !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో
తెలంగాణ యూరియా యాప్ సక్సెస్.. త్వరలో రాష్ట్రమంతా అమలు వీడియో

