Samsung: సామ్సంగ్కు రూ. 75 కోట్ల జరిమానా.. ఎందుకంటే ??
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ కంపెనీకి ఆస్ట్రేలియా కోర్ట్ భారీ జరిమానా విధించింది. తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు జూన్ 23న ఏకంగా 75 కోట్ల జరిమానా విధించింది.
ప్రముఖ ఎలక్ట్రానిక్ దిగ్గజం సామ్సంగ్ కంపెనీకి ఆస్ట్రేలియా కోర్ట్ భారీ జరిమానా విధించింది. తప్పుడు ప్రకటనలతో యూజర్లను తప్పుదోవ పట్టించారన్న కారణంతో ఆస్ట్రేలియా కోర్టు జూన్ 23న ఏకంగా 75 కోట్ల జరిమానా విధించింది. అసలు విషయం ఏంటంటే.. సామ్సంగ్ ఆస్ట్రేలియా 2016 మార్చి నెల నుంచి 2018 అక్టోబర్ మధ్య ఎస్7, ఎస్8 సిరీస్కు చెందిన 31 లక్షల స్మార్ట్ఫోన్లను విక్రయించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ల ప్రకటనలో భాగంగా సామ్సంగ్ వాటర్ ప్రూఫ్ ఫోన్లు అంటూ ప్రచారం చేసుకుంది. అయితే తీరా మొబైల్ ఫోన్లను ఉపయోగించిన తర్వాత నీళ్లలో తడిచిన తమ ఫోన్లు పనిచేయడం లేదంటూ వందలాది మంది సామ్సంగ్ యూజర్లు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వామ్మో.. ఇది పెళ్లి పత్రికా.. వార్తా పత్రికా ?? ఏకంగా 900 కుటుంబాల పేర్లు !!
సముద్రపు ఒడ్డుకు కొట్టుకొచ్చిన వింత జీవి !! ఆ భయంకర రూపాన్ని చూసి భయపడుతున్న జనం
ఈ కారుకి పెట్రోలు, డీజిల్ అక్కర్లేదు.. పైసా ఖర్చులేకుండా ప్రయాణం
పునాదులు తవ్వుతుండగా భారీ శబ్ధం.. లోపల చూస్తే కళ్లు జిగేల్ !!
లాంగ్ డ్రైవ్ ఎంజాయ్ చేస్తున్న చిలుక !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
రోడ్డుపై నోట్ల కట్టలు.. కళ్లు చెదిరే ఆ మొత్తాన్ని చూసి..
18 సార్లు లాటరీ కొట్టినా. ‘నా అసలైన జాక్పాట్ నా భార్యే’
పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ
పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి
10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్లో 720కి 107 మార్కులే !
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

