వీళ్లు మనుషులేనా? కుక్కను గేట్కు వేలాడదీసిన డాగ్ ట్రైనర్స్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం మరిచిన మనుషులు చేసిన పనికి ఓ కుక్క ప్రాణాలు కోల్పోయింది. పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ అమానుషంగా ప్రవర్తించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్కు దానిని వేలాడదీసి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షాజాపూర్కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట ఓ జాతి కుక్కను కొనుగోలు చేశాడు .
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం మరిచిన మనుషులు చేసిన పనికి ఓ కుక్క ప్రాణాలు కోల్పోయింది. పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ అమానుషంగా ప్రవర్తించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్కు దానిని వేలాడదీసి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షాజాపూర్కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట ఓ జాతి కుక్కను కొనుగోలు చేశాడు . ఈ ఏడాది మే నెలలో భోపాల్లోని ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్లో ఆ కుక్కను చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నాడు. నాలుగు నెలల ట్రైనింగ్ కోసం నెలకు రూ.13,000 చొప్పున చెల్లించాడు. సెప్టెంబర్లో ఆ డాగ్కు ట్రైనింగ్ పూర్తికావాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కిప్పింగ్ ఇలా కూడా ఆడతారా.. అదరగొట్టిందిగా !!
నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన
ఫుట్పాత్పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??
కారులో వెళ్లి.. కాల్వలో తేలాడు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్డా.. ఎలుకలుంటాయ్ జాగ్రత్త !!
వీళ్లు మామూలు దొంగలు కాదు.. ఏకంగా సెల్ టవర్లనే..
ఆటోలో 4.5 లక్షల నగలు మర్చిపోయిన మహిళ.. చివరికి..
అనారోగ్యం పాలైన భర్త.. బైక్ మెకానిక్గా మారిన భార్య
రోజూ నందీశ్వరుడికి ప్రదక్షిణలు చేస్తున్న నాగుపాము
వరికోత కోస్తున్న కూలీలు..దుబ్బుల మాటున ఉన్నది చూసి హడల్
పోలీస్ స్టేషన్ సమీపంలోనే రెచ్చిపోయిన దొంగలు.. ఏం చేశారో చూడండి
మహిళా పోలీసుల అండర్ కవర్ ఆపరేషన్.. ఆరుగురు అరెస్ట్

