వీళ్లు మనుషులేనా? కుక్కను గేట్కు వేలాడదీసిన డాగ్ ట్రైనర్స్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం మరిచిన మనుషులు చేసిన పనికి ఓ కుక్క ప్రాణాలు కోల్పోయింది. పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ అమానుషంగా ప్రవర్తించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్కు దానిని వేలాడదీసి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షాజాపూర్కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట ఓ జాతి కుక్కను కొనుగోలు చేశాడు .
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో మానవత్వం మంటగలిసే ఘటన వెలుగులోకి వచ్చింది. మానవత్వం మరిచిన మనుషులు చేసిన పనికి ఓ కుక్క ప్రాణాలు కోల్పోయింది. పెంపుడు కుక్క పట్ల డాగ్ ట్రైనర్స్ అమానుషంగా ప్రవర్తించారు. ట్రైనింగ్ సెంటర్ గేట్కు దానిని వేలాడదీసి చంపారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. షాజాపూర్కు చెందిన వ్యాపారవేత్త నిఖిల్ జైస్వాల్ రెండేళ్ల కిందట ఓ జాతి కుక్కను కొనుగోలు చేశాడు . ఈ ఏడాది మే నెలలో భోపాల్లోని ఆల్ఫా డాగ్ ట్రైనింగ్ సెంటర్లో ఆ కుక్కను చేర్పించి శిక్షణ ఇప్పిస్తున్నాడు. నాలుగు నెలల ట్రైనింగ్ కోసం నెలకు రూ.13,000 చొప్పున చెల్లించాడు. సెప్టెంబర్లో ఆ డాగ్కు ట్రైనింగ్ పూర్తికావాల్సి ఉంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
స్కిప్పింగ్ ఇలా కూడా ఆడతారా.. అదరగొట్టిందిగా !!
నా జీతం రూ. 18,500 మాత్రమే… ఓ తల్లి ఆవేదన
ఫుట్పాత్పై నడిచినా ప్రాణాలకు గ్యారెంటీ లేదా ??
కారులో వెళ్లి.. కాల్వలో తేలాడు !! నెట్టింట వైరల్ అవుతున్న షాకింగ్ వీడియో
రైలు ప్యాంట్రీ కార్లో ఫుడ్డా.. ఎలుకలుంటాయ్ జాగ్రత్త !!
తల్లికే గురువుగా మారిన కొడుకు.. పదో తరగతిలో తల్లి విజయం
రైతుల ఐడియాకు బెంబేలెత్తిపోయిన దొంగలు
కార్పొరేట్ కోటలు బద్దలు.. ప్రభుత్వ స్కూల్ విద్యార్థుల విజయ కేతనం
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..

