Chennai: ఆవును తినేసిందన్న కోపంతో పులులనే చంపేసాడు.. ఎలా అంటే..?
చెన్నై నీలగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండు పులులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవలాంజీ అటవీప్రాంతలో 8 సంవత్సరాల వయసున్న ఒకపులి, మూడేళ్ల వయసున్న మరో పులి మృతి చెందాయి. అదే ప్రాంతంలో చనిపోయిన ఆవుకూడా కనిపించింది. విషప్రయోగం కారణంగా పులులు మృతిచెందాయని అటవీశాఖ అధికారుల విచారణలో తేల్చారు.
చెన్నై నీలగిరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. రెండు పులులు అనుమానాస్పదంగా మృతి చెందాయి. గ్రామస్తుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అవలాంజీ అటవీప్రాంతలో 8 సంవత్సరాల వయసున్న ఒకపులి, మూడేళ్ల వయసున్న మరో పులి మృతి చెందాయి. అదే ప్రాంతంలో చనిపోయిన ఆవుకూడా కనిపించింది. విషప్రయోగం కారణంగా పులులు మృతిచెందాయని అటవీశాఖ అధికారుల విచారణలో తేల్చారు. దాంతో పులులపై విషప్రయోగం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం చెప్పాడు. తన ఆవును తినేసినందుకే పులులకు విషం పెట్టానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. తన ఆవును పులులు తినేసాయని, తన జీవనాధారం కోల్పోయానని, అందుకే అదే ఆవు మాంసంలో విషం కలిపానని చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న అటవీశాఖ అధికారులు ఆవు యజమానిని అరెస్ట్ చేశారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో

