ఢిల్లీలో నగల దుకాణంలో పద్మభూషన్ పతకం అమ్మడానికి యత్నం !!
పద్మభూషన్.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఇదీ ఒకటి. అలాంటి పతకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్కి గురిచేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియలేదు. ఆ పతకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పద్మభూషన్.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఇదీ ఒకటి. అలాంటి పతకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్కి గురిచేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియలేదు. ఆ పతకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు ప్రకారం.. మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ మెడల్పైన పద్మభూషణ్ అని రాసి ఉండటంతో అనుమానం వచ్చిన స్వర్ణకారుడు దానిని కొనేందుకు నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు. ఈ విషయాన్ని స్వర్ణకారుడు కల్కాజీ పోలీసులకు సమాచారమిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంజెక్షన్ కోసం నరం దొరక్క.. ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత
బొడ్డు తాడు కొయ్యబోయి.. ఆ నర్స్ ఏం చేసిందో తెలుసా?
మగవారికి దీటుగా పందాల్లో పాల్గొంటున్న మహిళలు వీడియోలు
కోనసీమలో నాన్ వెజ్ వంటలు.. అందులో చేపల పులుసు స్పెషల్
వాటే సాంగ్! 25 ఏళ్లుగా ట్రెండ్లోనే.. మీరు వినండి మరి
పండుగవేళ చుక్కలనంటుతున్న చేపలు, చికెన్ ధరలు
పునాదులు తవ్వుతుండగా దొరికిన బంగారు నిధి..
వణుకు తగ్గింది.. సెగ మొదలైంది..తెలంగాణలో పెరిగిన ఉష్ణోగ్రతలు

