ఢిల్లీలో నగల దుకాణంలో పద్మభూషన్ పతకం అమ్మడానికి యత్నం !!
పద్మభూషన్.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఇదీ ఒకటి. అలాంటి పతకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్కి గురిచేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియలేదు. ఆ పతకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
పద్మభూషన్.. దేశంలోనే అత్యున్నత పురస్కారాలలో ఇదీ ఒకటి. అలాంటి పతకం అంగట్లో అమ్మకానికి రావడం అందరినీ షాక్కి గురిచేసింది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. సాకేత్ ప్రాంతంలో నివసిస్తున్న మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకం చోరీకి గురైంది. ఈ చోరీ విషయం మెడల్ అందుకున్న ఆ వ్యక్తికి కూడా తెలియలేదు. ఆ పతకం అమ్మకానికి రావడంతో దుకాణదారుడు పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల వివరాలు ప్రకారం.. మాజీ వైస్ ఛాన్సలర్ ఇంట్లో పద్మభూషణ్ పతకాన్ని అతని సహాయకుడు దొంగిలించాడు. ఈ పద్మభూషణ్ పతకాన్ని ఒక దుకాణంలో విక్రయించేందుకు ముగ్గురు వ్యక్తులు వచ్చారు. ఆ మెడల్పైన పద్మభూషణ్ అని రాసి ఉండటంతో అనుమానం వచ్చిన స్వర్ణకారుడు దానిని కొనేందుకు నిరాకరించాడు. దీంతో ఆ ముగ్గురూ మరో స్వర్ణకారుని సంప్రదించారు. ఈ విషయాన్ని స్వర్ణకారుడు కల్కాజీ పోలీసులకు సమాచారమిచ్చాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఇంజెక్షన్ కోసం నరం దొరక్క.. ఖైదీకి మరణ శిక్ష నిలిపివేత
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

