వజ్రాలు.. వైఢూర్యాల కోసం అర్థరాత్రి ఏం చేశారో తెలుసా ??
సత్యసాయి జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి కేటుగాళ్లు ఏకంగా జేసీబీలతో తవ్వకాలు జరిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. జిల్లాలోని అమరాపురం మండలం పేలుబండ చెరువు సమీపంలో అర్దరాత్రి గుప్త నిధుల కోసం జెసిబితో తవ్వకాలు జరిపారు దుండగులు. అర్ధరాత్రి గ్రామ శివారులో డ్రిల్లింగ్ చేస్తున్న శబ్ధాలు, జేసీబీలతో తవ్వుతున్న శబ్ధాలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు
సత్యసాయి జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. అర్ధరాత్రి కేటుగాళ్లు ఏకంగా జేసీబీలతో తవ్వకాలు జరిపారు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పోలీసులకు సమాచారమిచ్చారు. నలుగురు కేటుగాళ్లను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు పోలీసులు. జిల్లాలోని అమరాపురం మండలం పేలుబండ చెరువు సమీపంలో అర్దరాత్రి గుప్త నిధుల కోసం జెసిబితో తవ్వకాలు జరిపారు దుండగులు. అర్ధరాత్రి గ్రామ శివారులో డ్రిల్లింగ్ చేస్తున్న శబ్ధాలు, జేసీబీలతో తవ్వుతున్న శబ్ధాలు రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందోనని అక్కడికి వెళ్లి చూడగా దుండగులు తవ్వకాలు జరుపుతున్నట్టు గ్రహించారు. వెంటనే విషయం పోలీసులకు చేరవేశారు. రంగంలోకి దిగిన పోలీసులు కాంతరాజు, మంజునాథ్, మూర్తి, రాములును అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
యంగ్ టైగర్కు.. బాలీవుడ్ దాసోహమయ్యే క్షణాలు వచ్చేశాయి !!
ఐడోంట్ కేర్.. అబ్బాయి మౌనంపై బాలయ్య స్ట్రాంగ్ కౌంటర్
రూ.1.6 కోట్ల జీతం పోగొట్టుకుని.. అప్పులతో ఇండియాకు టెకీ!
రూ. 36 లక్షల ప్యాకేజీ ఉన్నా.. పిల్లలను కనలేని పేదరికంలో ఓ జంట
మండు వేసవిలో ఇదేం పని సామీ.. అలా ఎలా చేయాలి అనిపించిందిరా
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్

