AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

63 నాణేలు మింగి వ్యక్తి !! 48గంటల పాటు ఆపరేషన్ !! చివరికి ఏమైందంటే ??

63 నాణేలు మింగి వ్యక్తి !! 48గంటల పాటు ఆపరేషన్ !! చివరికి ఏమైందంటే ??

Phani CH
|

Updated on: Aug 14, 2022 | 9:39 AM

Share

రాజస్థాన్‌లోని డాక్టర్లు అత్యంత అసాధారణమైన శస్త్రచికిత్సను నిర్వహించి ఒక వ్యక్తి కడుపులో నుంచి సుమారు 63 నాణేలను తొలగించారు. అవును మీరు విన్నది నిజమే..

రాజస్థాన్‌లోని డాక్టర్లు అత్యంత అసాధారణమైన శస్త్రచికిత్సను నిర్వహించి ఒక వ్యక్తి కడుపులో నుంచి సుమారు 63 నాణేలను తొలగించారు. అవును మీరు విన్నది నిజమే.. జోద్‌పూర్‌లోని ఎండీఎం ఆసుపత్రికి కడుపు ఉబ్బిపోయి.. తీవ్రమైన నొప్పితో ఓ వ్యక్తి వచ్చాడు. అక్కడున్న డాక్టర్లు అతడికి పలు టెస్టులు నిర్వహించారు. అసలెందుకు కడుపు నొప్పి వస్తోందో అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పలు టెస్టులను సైతం నిర్వహించారు. 10 నుంచి15 నాణేలను మింగినట్లుగా సదరు వ్యక్తి డాక్టర్లకు చెప్పగా.. రిపోర్ట్స్‌లో మాత్రం భారీ సైజ్‌లో లోహపు ముద్ద కడుపులో ఉన్నట్లు తేలింది. దీంతో ఆ హాస్పిటల్ డాక్టర్లు శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలను సిద్దం చేసుకుని.. రెండు రోజుల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. అనంతరం ఆ వ్యక్తి కడుపు నుంచి సుమారు 63 నాణేలను బయటికి తీశారు. కాగా, ప్రస్తుతం రోగీ ఆరోగ్యంగానే ఉన్నాడని.. కొద్దిరోజుల పర్యవేక్షణ అనంతరం అతడ్ని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్లు తెలిపారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

బాస్‌ జాబ్‌లో నుంచి తీసేశాడని.. ఏం చేశాడో తెలుసా ??

పాము ఉడత ఫైట్‌.. మధ్యలో పక్షి వచ్చి ఏం చేసిందో తెలుసా ??

Know This: భారతదేశంలోని చివరి గ్రామం ఏదో తెలుసా ?? అయితే ఈ వీడియో చూడాల్సిందే

ఇన్‌స్టాలో ప్రేమించాడు.. డబ్బులిచ్చి ఆదుకున్నాడు.. చివరికి ??

టీవీ చూస్తుండగా కనిపించిన చిన్న రంధ్రం !! పరిశీలించి చూస్తే మైండ్ బ్లాంక్ !!

 

Published on: Aug 14, 2022 09:39 AM