వీడు సామాన్యుడు కాదు.. 12 రోజులు సెల్ టవర్ పైనే
తమ సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిరసన తెలుపుతుంటారు. రాజకీయ నేతలైతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. కొందరైతే నిరాహార దీక్షలతో తమ నిరసన తెలుపుతూ తమకు కావాల్సింది దక్కించుకుంటారు. అయితే ఓ మనిషి ఒక గంట కాదు, ఒక రోజు కాదు.. ఏకంగా 12 రోజులపాటు ఎవరూ చేయని విధంగా 100 అడుగుల ఎత్తులో సెల్ టవర్ ఎక్కి దీక్ష చేపట్టాడు. చివరికి అధికారులు అతనికి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించాడు.
తమ సమస్యల పరిష్కారానికి ఒక్కొక్కరు ఒక్కో రకంగా నిరసన తెలుపుతుంటారు. రాజకీయ నేతలైతే ధర్నాలు, రాస్తారోకోలు చేస్తుంటారు. కొందరైతే నిరాహార దీక్షలతో తమ నిరసన తెలుపుతూ తమకు కావాల్సింది దక్కించుకుంటారు. అయితే ఓ మనిషి ఒక గంట కాదు, ఒక రోజు కాదు.. ఏకంగా 12 రోజులపాటు ఎవరూ చేయని విధంగా 100 అడుగుల ఎత్తులో సెల్ టవర్ ఎక్కి దీక్ష చేపట్టాడు. చివరికి అధికారులు అతనికి హామీ ఇవ్వడంతో దీక్ష విరమించాడు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో చోటుచేసుకుంది. భీమవరం చెందిన ఏసు అనే వ్యక్తి తన తండ్రికి సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు 20 లక్షల రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇవ్వటం లేదంటూ, జనవరి 18న చిన అమిరంలోని సెల్ టవర్ ఎక్కి నిరసన చేపట్టాడు.తన సమస్యను పరిష్కరించకపోతే అక్కడి నుంచి దూకేస్తానని అధికారులను హెచ్చరించాడు. ఏకంగా 12 రోజులపాటు అదే సెల్ టవర్ పై అక్కడే ఉండిపోయాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు
తాళ పత్రాలపై రామాయణం !! రిటైర్మెంట్ తర్వాత రచన ప్రారంభం
ల్యాబ్లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలిసారి
ఇవి పుచ్చకాయలా ?? మత్తు కాయలా ?? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
గుడ్న్యూస్..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్ ఇస్తారు వీడియో
భార్యను నడిరోడ్డుమీద కాల్చి చంపిన భర్త.. కారణం ఇదే వీడియో
వణుకుతున్న తెలంగాణ..ముసురుతున్న రోగాలు వీడియో

