Telangana: కదిలిస్తే కన్నీళ్లు.. ఎటు చూసిన తోపులాటలు.. యూరియా కోసం అన్నదాతల ఆందోళన..
మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడెక్కారు. మరిపెడలో రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మెదక్ జిల్లా రామయంపేట్ పీఏసీఎస్ కార్యాలయం ముందు ఉదయం 5గంటల నుంచే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
కదిలిస్తే కన్నీళ్లు.. ఎటు చూసిన తోపులాటలు.. యూరియా కోసం సొసైటీల దగ్గర పడిగాపులు.. వర్షంలో తడుస్తూ జాగారాలు.. ప్రభుత్వాలు అదిగో ఇదిగో అనడం తప్ప రైతులకు యూరియా మాత్రం అందించడం లేవు. జనగామ జిల్లా పాలకుర్తిలో అర్థరాత్రి నుంచే సొసైటీ దగ్గర రైతులు పడిగాపులు కాస్తున్నారు. మహబూబాబాద్ జిల్లాలో యూరియా కోసం రైతులు రోడెక్కారు. మరిపెడలో రైతులు ధర్నాకు దిగడంతో రోడ్డుపై 4కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. మెదక్ జిల్లా రామయంపేట్ పీఏసీఎస్ కార్యాలయం ముందు ఉదయం 5గంటల నుంచే రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఆందోళనలు కొనసాగుతున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Published on: Sep 01, 2025 10:18 PM
Follow Us
వైరల్ వీడియోలు
చంద్రుడిపై అతి పెద్ద బిలం.. ఏకంగా 728 అడుగుల వెడల్పుతో..
బియ్యంలో తేలే గింజలు.. అసలు నిజమేంటి?
నడిరోడ్డుపై కరెన్సీ నోట్ల కుప్ప.. అసలేం జరిగింది?
పులసలకు మించి క్రేజ్.. ఈ రొయ్యల సొంతం!
3,000 కి.మీ. నడిచి అమ్మవారి చెంతకు చేరిన బుల్లి ఏనుగు!
ఆహా.. ఈ పానీపూరీ అదృష్టమే.. అదృష్టం..
జలపాతం వద్ద షాకింగ్ సీన్..
