Amit Shah: తెలంగాణలో 12 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యం: అమిత్షా
హైదరాబాద్లో జరిగిన బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్షా కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఈసారి...
హైదరాబాద్లో జరిగిన బీజేపీ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో కేంద్ర మంత్రి అమిత్షా కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న ఎన్నికల్లో 12 ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యమని అమిత్ షా స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని కావడం ఖాయమని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి ఈసారి 400 సీట్లు రావడం ఖాయమన్న అమిత్షా.. గెలుపు కోసం బీజేపీ కార్యకర్తలు ఇంటింటి ప్రచారం చేపట్టాలని పిలుపునిచ్చారు. బీజేపీ గెలిస్తేనే ఓబీసీలు, దళితులకు న్యాయం జరుగుతుందని అన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

