Telangana: అందరూ గుడికి దేవుడ్ని మొక్కేందుకు వస్తే.. వీరు మాత్రం ఏం చేసారో చూస్తే
రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలోని కాటమయ్య స్వామి గుడిలో హుండిని ఎత్తుకెళ్లారు దుండగులు. సుమారు 6 క్వింటలు బరువు ఉన్న భారీ హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు.. పోల్కమ్మ తల్లి ఆలయం దగ్గర హుండీని సుత్తి సహాయంతో పగలగొట్టారు. హుండీలో నుంచి భారీ మెత్తంలో నగదు అపహారించి..
రంగారెడ్ది జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామంలోని కాటమయ్య స్వామి గుడిలో హుండిని ఎత్తుకెళ్లారు దుండగులు. సుమారు 6 క్వింటలు బరువు ఉన్న భారీ హుండీని ఎత్తుకెళ్లిన దుండగులు.. పోల్కమ్మ తల్లి ఆలయం దగ్గర హుండీని సుత్తి సహాయంతో పగలగొట్టారు. హుండీలో నుంచి భారీ మెత్తంలో నగదు అపహారించి.. చెట్ల పొదల్లో పడేశారు. కాగా, కారులో వచ్చి దొంగతనానికి పాల్పడినట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి
Published on: Jan 17, 2025 02:04 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

