KTR: నాంపల్లి కోర్టుకు చేరుకున్న కేటీఆర్.. పరువునష్టం దావాపై కోర్టులో స్టేట్మెంట్
ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ.. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ వేశారు. మంత్రిపై 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. దానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు సాక్షుల వాగ్మూలాన్ని సైతం రికార్డు చేస్తుంది కోర్టు..
ఆధారాలు లేకుండా తనపై ఆరోపణలు చేశారంటూ.. మంత్రి కొండా సురేఖపై కేటీఆర్ పిటిషన్ వేశారు. మంత్రిపై 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేశారు. దానికి సంబంధించి వాంగ్మూలం ఇవ్వడానికి కోర్టుకు వచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. దీంతో మాజీ మంత్రి కేటీఆర్తో పాటు సాక్షుల వాగ్మూలాన్ని సైతం రికార్డు చేస్తుంది కోర్టు.
వైరల్ వీడియోలు
ప్రాణం తీసిన సెల్ ఫోన్ టాకింగ్ వీడియో
సడన్గా బీపీ ఎక్కువైతే ఇలా చేయండి.. తక్షణం ఉపశమనం వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో

