Tirumala Laddu: సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ కేసుపై కొనసాగుతోన్న విచారణ.. లైవ్ వీడియో
తిరుపతి లడ్డూ కేసులో సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ బెంచ్ ముందు వాదనలు సాగుతున్నాయి. టీటీడీ తరఫున సిద్ధార్థ్ లూథ్రా, ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు.
తిరుపతి లడ్డూ కేసులో సుప్రీంకోర్టులో కొనసాగుతున్న విచారణ. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాధన్ బెంచ్ ముందు వాదనలు సాగుతున్నాయి. టీటీడీ తరఫున సిద్ధార్థ్ లూథ్రా, ప్రభుత్వం తరఫున ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తున్నారు. సిట్ సభ్యులపై తమకు ఎలాంటి సందేహాలు లేవని ముకుల్ రోహత్గి అన్నారు. అటు కేంద్ర అధికారి పర్యవేక్షణ ఏర్పాటు చేస్తే మంచిదని తుషార్ మెహతా పేర్కొన్నారు. ఇక కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇస్తోన్న సంగతి తెలిసిందే.
Published on: Oct 04, 2024 10:55 AM
వైరల్ వీడియోలు
కాయ్ రాజా కాయ్.. డబ్బుకు రెట్టింపు డబ్బు ఇస్తాం.. కట్ చేస్తే
ఉద్యోగం పేరుతో నిరుద్యోగికి 1.50 లక్షల టోకరా. ఫేక్ ఐపీఎస్ అరెస్ట్
దొరికిన 20 తులాల బంగారు నగల బ్యాగ్.. అతడిలా కోటికి ఒక్కరుంటారు
శ్రీశైలం నడకదారిలో పెద్దపులి ప్రత్యక్షం..
చిక్కుల్లో ధురంధర్ స్టార్.. రణవీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన నిర్మా
సీబీఐ అధికారులమంటూ ఫోన్.. కట్ చేస్తే కటకటాల్లోకి
అమెరికాలో మెరిసిన మన కశ్మీరీల ప్రతిభ !!

