Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కితాబు

పాక్ కెప్టెన్‌ బాబర్‌ ఆజామ్‌కు వీరేంద్ర సెహ్వాగ్ కితాబు

Phani CH

| Edited By: Anil kumar poka

Updated on: Oct 22, 2022 | 5:48 PM

అసలు సిసలు క్రికెట్‌ మ్యాచ్‌లకు టీ20 ప్రపంచకప్‌ సిద్ధమైంది. అక్టోబర్ 22 నుంచి సూపర్‌ 12 సమరం పోరు మొదలు కానుంంది. ఆ మరుసటి రోజే చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాక్‌ మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌ జరుగనుంది.

అసలు సిసలు క్రికెట్‌ మ్యాచ్‌లకు టీ20 ప్రపంచకప్‌ సిద్ధమైంది. అక్టోబర్ 22 నుంచి సూపర్‌ 12 సమరం పోరు మొదలు కానుంంది. ఆ మరుసటి రోజే చిరకాల ప్రత్యర్థులైన భారత్‌-పాక్‌ మధ్య హై వోల్టేజ్‌ మ్యాచ్‌ జరుగనుంది. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు ఈ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రోహిత్‌ శర్మ, బాబర్‌ ఆజామ్‌ నేతృత్వంలోని జట్ల మధ్య పోరు హోరాహోరీగా ఉండనుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో మాజీ డ్యాషింగ్‌ ఓపెనర్‌ సెహ్వాగ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీలో అత్యధిక పరుగులు సాధించే ఆటగాడెవరో అంచనా వేస్తూ ముందే చెప్పేశారు. అతడు ఏ ఒక్క భారతీయుడి పేరు చెప్పలేదు. పాకిస్థాన్ కెప్టెన్‌ బాబర్‌ ఈ పొట్టి టోర్నీలో అత్యధిక పరుగుల సాధిస్తాడని సెహ్వాగ్ జోస్యం చెప్పారు. బాబర్‌ ఆజామ్‌ బ్యాటింగ్‌ బ్రిలియంట్‌గా ఉంటుందంటూ కితాబిచ్చారు. కోహ్లీ బ్యాటింగ్‌ను తలపిస్తుందన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

TOP 9 ET News: NTRను చూడగానే.. ఏడ్చేసిన జపాన్‌ ఫ్యాన్ | హాలీవుడ్ సినిమా హీరోయిన్‌గా.. శ్రుతి హాసన్

యువతి ఒంటరి నడక.. మైనస్‌ యాభై డిగ్రీల చలిలో !!

హెల్మెట్ లేదని వెంబడించిన పోలీసులు.. ఇంతలోనే షాకింగ్ సీన్!

కొత్త బైక్ కొన్న ఆనందంలో భర్త చేసిన పనికి అంతా షాక్ !! నెట్టింట నవ్వులు పూయిస్తున్న భార్యా భర్తల వీడియో

కోళ్ల వ్యాన్ బోల్తా.. వరి పొలం అని కూడా చూడ్లేదు.. ఈ జనాలను చూడండి

 

 

Published on: Oct 22, 2022 04:50 PM