టోక్యో ఒలింపిక్స్‌ పోటీలకు స్విమ్మర్ గా ఎంపికై రికార్డ్ సృష్టించిన తొలి భారత మానా పటేల్ :Tokyo Olympics 2021.

Maana Patel in Tokyo Olympics 2021:టోక్యో ఒలింపిక్స్‌కు భారత స్విమ్మర్‌ మానా పటేల్‌ అర్హత సాధించారు. ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారత మహిళా స్విమ్మర్‌గా రికార్డు సృష్టించారు. భారత స్విమ్మర్ మానా పటేల్‌ చరిత్ర సృష్టించారు.

|

Updated on: Jul 03, 2021 | 7:54 PM

Follow us