సిరాజ్ను రోహిత్ శర్మ ఎందుకు కొట్టాడు ?? వైరల్గా మారిన వీడియో
జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.
జైపూర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్లో టీం ఇండియా ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు 164 పరుగుల లక్ష్యాన్ని 2 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. అయితే 2018 నుంచి ఒక్క టీ20 మ్యాచ్ ఆడని మహ్మద్ సిరాజ్ కివిస్తో జరిగిన మ్యాచ్లో ఆడాడు. నాలుగు ఓవర్లు వేసిన సిరాజ్ 39 పరుగులు ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర వికెట్ తీశాడు. అదే సమయంలో అతడి ఎడమ చేతికి గాయమై రక్త వచ్చింది. ఆఖరి ఓవర్ మొదటి బంతిని మిచెల్ సాంట్నర్ స్ట్రేట్ డ్రైవ్ చేశాడు. బంతిని సిరాజ్ పట్టుకోవడానికి ప్రయత్నించినప్పుడు చేతికి దెబ్బ తగిలింది. అతడికి ఫిజియో మైదానంలోకి వెళ్లి చికిత్స అందించాడు.
మరిన్ని ఇక్కడ చూడండి:
Know This: నన్ను ఏలియన్స్ కిడ్నాప్ చేసి నా అండాలను ఎత్తికెళ్లాయి !! వీడియో
Chris Gayle: క్రికెట్ను ఇప్పట్లో వదలను !! ఇంకా ఆడాలని ఉంది.. వీడియో
మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ !! మోటో జీ పవర్ 2022 ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసా ?? వీడియో
నేను నా గురించి మాత్రమే ఆలోచిస్తాను !! ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వెంకటేష్ !! వీడియో
Viral Video: స్టంట్ అదిరింది !! వీపు విమానం మోత మోగింది !! వీడియో
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

