Kakinada: ప్రైవేట్ బస్సు డిక్కీలో అనుమానాస్పద లగేజి.. ఓపెన్ చేసి చూడగా.!
ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పలు చోట్ల ఎలాంటి డాక్యుమెంట్స్ లేని నగదు, ఇతరత్రా సామాన్లు సీజ్ అవుతున్నాయి. ఇంతకీ ఆ స్టోరీ ఏంటంటే.?
ఎన్నికల వేళ ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడిక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి.. క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఈ నేపధ్యంలోనే పలు చోట్ల ఎలాంటి డాక్యుమెంట్స్ లేని నగదు, ఇతరత్రా సామాన్లు సీజ్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం జగన్నాధపురంలో భారీగా పట్టుచీరలు పట్టుబడ్డాయి. హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఎటువంటి పత్రాలు లేని రూ. 2 లక్షల 60 వేలు విలువ చేసే 620 పట్టుచీరలను సీజ్ చేసి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.
Published on: Mar 30, 2024 09:42 PM
వైరల్ వీడియోలు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

