బియ్యమా ? బంగారమా ? ఇలాగైతే ఒక్కో గింజను లెక్కబెట్టుకుని తినాల్సిందే

Updated on: Jan 03, 2024 | 7:30 AM

బాబోయ్ సన్నబియ్యం ధరలు. ఇంటింటా.. ప్రతీ తెలుగింటా ఇదే మాట. కూరగాయలు కొనే శక్తి తగ్గిపోతోంది. పప్పు, ఉప్పు కొనే సీన్ లేకుండా పోయింది. కనీసం పచ్చడి మెతుకులు తిందామన్నా ఆ ప్రాప్తి కూడా లేకుండా పోతోంది. దీనికి కారణం.. భయపెడుతున్న బియ్యం ధరలు. కేజీ బియ్యం కొనాలంటే.. కేజీ బంగారం కొన్నట్టు ఫీలవ్వాల్సి వస్తోంది. కేజీ బియ్యం రేటు 70 నుంచి 75 రూపాయిలు అంటే.. సామాన్యులు ఎవరైనా కొనగలరా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని చోట్లా ఇదే సీన్.

బాబోయ్ సన్నబియ్యం ధరలు. ఇంటింటా.. ప్రతీ తెలుగింటా ఇదే మాట. కూరగాయలు కొనే శక్తి తగ్గిపోతోంది. పప్పు, ఉప్పు కొనే సీన్ లేకుండా పోయింది. కనీసం పచ్చడి మెతుకులు తిందామన్నా ఆ ప్రాప్తి కూడా లేకుండా పోతోంది. దీనికి కారణం.. భయపెడుతున్న బియ్యం ధరలు. కేజీ బియ్యం కొనాలంటే.. కేజీ బంగారం కొన్నట్టు ఫీలవ్వాల్సి వస్తోంది. కేజీ బియ్యం రేటు 70 నుంచి 75 రూపాయిలు అంటే.. సామాన్యులు ఎవరైనా కొనగలరా? కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అన్ని చోట్లా ఇదే సీన్. సన్న బియ్యం బాంబ్ దెబ్బకు మధ్యతరగతి వారికి కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఇలాగైతే ఒక్కో గింజను లెక్కబెట్టుకుని పొదుపుగా తినాల్సిందే అని ఆవేదనతో చెబుతున్నారు. అసలు.. బియ్యం రేటు ఎందుకు ఇంతలా పెరిగింది? దీనికి కారణాలు ఏమిటి? మళ్లీ రేటు ఎప్పుడు తగ్గుతుంది? 2019లో కిలో బియ్యం ధర దాదాపు 45 నుంచి 50 రూపాయిల లోపే ఉంది. కానీ ఇప్పుడు కేజీ రైస్ రేటు దాదాపు 65 నుంచి 75 రూపాయిల మధ్య ఉంది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భయపెడుతున్న రాకాసి అలలు.. సునామీ తరహాలో..

కోడి గుడ్డు ధర పైపైకి.. మరింత పెరిగే అవకాశం

పాఠాలు చెబుతానని.. పాడుపని చేసినందుకు పాతికేళ్ల జైలు

Ayodhya: అయోధ్యలో కొలువుదీరే రాముడు ఎలా ఉంటాడో తెలిసిపోయింది.

ఫ్రీ అని బస్సెక్కారు.. సీట్ల కోసం సిగపట్లు పట్టారు