25 వేల మంది యాత్రికులకు లాకర్ సౌకర్యం
జనవరి 22న ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో అయోధ్య రామాలయం నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే ఆలయానికి వచ్చే యాత్రికుల కోసం పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశారు. సెంటర్లో సుమారు 25వేల మంది పర్యాటకులకు లాకర్ సౌకర్యం ఉంటుందని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. పీఎఫ్సీ వద్ద ఓ చిన్న ఆస్పత్రిని కూడా నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. టాయిలెట్తో పాటు ఇతర అవసరాల కోసం భారీ కాంప్లెక్స్ను కూడా కడుతున్నట్లు వెల్లడించారు.
జనవరి 22న ఆలయాన్ని తెరవనున్న నేపథ్యంలో అయోధ్య రామాలయం నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే ఆలయానికి వచ్చే యాత్రికుల కోసం పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంటర్ను ఏర్పాటు చేశారు. సెంటర్లో సుమారు 25వేల మంది పర్యాటకులకు లాకర్ సౌకర్యం ఉంటుందని శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. పీఎఫ్సీ వద్ద ఓ చిన్న ఆస్పత్రిని కూడా నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు. టాయిలెట్తో పాటు ఇతర అవసరాల కోసం భారీ కాంప్లెక్స్ను కూడా కడుతున్నట్లు వెల్లడించారు. కాంప్లెక్స్ నుంచి వచ్చే వేస్ట్ మెటీరియల్ కోసం సీవెర్ ట్రీట్మెంట్ ప్లాంట్ను ఏర్పాటు చేసారు. రామజన్మభూమి ఆలయం కోసం 70 ఎకరాలు కేటాయించారు. ఆ స్థలంలో ఉత్తర దిశలో మూడు అంతస్థుల్లో ఆలయాన్ని నిర్మిస్తున్నారు. గుడికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి అయ్యాయి. తొలి ఫ్లోర్ పనులు ప్రస్తుతం జరుగుతున్నట్లు చంపత్ రాయ్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ట్రస్టుకు భూమిని అందించడం జరిగినట్లు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
కిచెన్లో గ్యాస్ సిలిండర్ నుంచి వింత శబ్దాలు.. పక్కకు తీసి చూస్తే
నాంపల్లి ఎగ్జిబిషన్కు సర్వం సిద్ధం.. కొలువుతీరనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

