25 వేల మంది యాత్రికుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం

జ‌న‌వ‌రి 22న ఆల‌యాన్ని తెర‌వ‌నున్న నేపథ్యంలో అయోధ్య రామాల‌యం నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే ఆల‌యానికి వ‌చ్చే యాత్రికుల కోసం పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. సెంట‌ర్‌లో సుమారు 25వేల మంది ప‌ర్యాట‌కుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం ఉంటుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ తెలిపారు. పీఎఫ్‌సీ వ‌ద్ద ఓ చిన్న ఆస్ప‌త్రిని కూడా నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. టాయిలెట్‌తో పాటు ఇత‌ర అవ‌స‌రాల కోసం భారీ కాంప్లెక్స్‌ను కూడా కడుతున్నట్లు వెల్ల‌డించారు.

25 వేల మంది యాత్రికుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం

|

Updated on: Dec 31, 2023 | 7:31 PM

జ‌న‌వ‌రి 22న ఆల‌యాన్ని తెర‌వ‌నున్న నేపథ్యంలో అయోధ్య రామాల‌యం నిర్మాణం వేగంగా సాగుతోంది. అయితే ఆల‌యానికి వ‌చ్చే యాత్రికుల కోసం పిలిగ్రిమేజ్ ఫెసిలిటీ సెంట‌ర్‌ను ఏర్పాటు చేశారు. సెంట‌ర్‌లో సుమారు 25వేల మంది ప‌ర్యాట‌కుల‌కు లాక‌ర్ సౌక‌ర్యం ఉంటుంద‌ని శ్రీ రామ‌జ‌న్మ‌భూమి తీర్థ క్షేత్ర సెక్ర‌ట‌రీ చంప‌త్ రాయ్ తెలిపారు. పీఎఫ్‌సీ వ‌ద్ద ఓ చిన్న ఆస్ప‌త్రిని కూడా నిర్మించ‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. టాయిలెట్‌తో పాటు ఇత‌ర అవ‌స‌రాల కోసం భారీ కాంప్లెక్స్‌ను కూడా కడుతున్నట్లు వెల్ల‌డించారు. కాంప్లెక్స్ నుంచి వ‌చ్చే వేస్ట్ మెటీరియ‌ల్ కోసం సీవెర్ ట్రీట్మెంట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసారు. రామ‌జ‌న్మ‌భూమి ఆల‌యం కోసం 70 ఎక‌రాలు కేటాయించారు. ఆ స్థలంలో ఉత్త‌ర దిశ‌లో మూడు అంత‌స్థుల్లో ఆల‌యాన్ని నిర్మిస్తున్నారు. గుడికి సంబంధించిన గ్రౌండ్ ఫ్లోర్ ప‌నులు పూర్తి అయ్యాయి. తొలి ఫ్లోర్ ప‌నులు ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ట్లు చంప‌త్ రాయ్ తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్ర‌కారం ట్ర‌స్టుకు భూమిని అందించ‌డం జ‌రిగిన‌ట్లు చెప్పారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కిచెన్‌లో గ్యాస్‌ సిలిండర్‌ నుంచి వింత శబ్దాలు.. పక్కకు తీసి చూస్తే

నాంపల్లి ఎగ్జిబిషన్‌కు సర్వం సిద్ధం.. కొలువుతీరనున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 2,400 స్టాళ్లు

Follow us
షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం..
షట్లర్‌ పీవీ సింధు, బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ శుభారంభం..
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
ఒలింపిక్స్ దుస్తులపై ఆగని రచ్చ.. గుత్తా జ్వాల సంచలన వ్యాఖ్యలు
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
యుద్ధం చేద్దాం.. డ్రగ్స్‌ మహమ్మారిపై ప్రధాని మోదీ సీరియస్‌..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
HD Kumaraswamy: కేంద్ర మంత్రి కుమారస్వామికి అస్వస్థత..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
నానబెట్టిన వాల్‌నట్స్‌తో ఎన్నో ప్రయోజనాలు.. రోజూ ఉదయం తింటే..
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
రామ్ చరణ్ దంపతులకు ఒలింపిక్ విలేజ్‌ను చూపించిన పీవీ సింధు..వీడియో
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
పోలీస్ స్టేషన్‌కు వందలాది మంది బాధితులు.. ఏంటోనని ఆరా తీయగా..
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
వామ్మో.. ఏంటక్కా పామును అలా కట్టెపుల్లలా పట్టేశావ్.. వీడియో
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
డ్రైఫ్రూట్స్ పాలల్లో నానబెట్టాలా? నీళ్లలో నానబెట్టాలా?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
శ్రీలంకతో రెండో టీ 20.. శుభమన్ గిల్ ఔట్.. టీమ్‌లోకి ఎవరొచ్చారంటే?
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
నేను డిప్యూటీ సీఎం తాలుకా! పవన్ పై నిహారిక ఇంట్రెస్టింగ్ కామెంట్
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒలంపిక్స్ వేడుకల్లో మెగా ఫ్యామిలీ | మోక్షు సినిమాపై బిగ్ లీక్..
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
ఒక అబ్బాయితో ఫోటో దిగితే నెక్ట్స్‌ పెళ్లేనా? కీర్తీ సురేష్
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు.. ఇవే తగ్గించుకుంటే మంచిది.!
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
ప్రధాని మోదీపై కామత్ ప్రశంసలు.. నేర్చుకోవాల్సింది చాలానే ఉందంటూ..
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
తేజు చేసిన సాయానికి కన్నీళ్లతో ధన్యవాదాలు చెప్పిన సీనియర్ నటి.!
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
ప్రధాని మోదీపై రణబీర్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారంటే.?
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
నెలకు రూ.4.5 లక్షల ఫుడ్ ఫ్రీ ఫుడ్ సప్లయ్! టాలీవుడ్ హీరో మంచి మనసు
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
లైగర్ అప్పుల నుంచి ఎట్టకేలకు పూరీకి విముక్తి.!
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ
ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ తల్లికి వందనం.! నారా లోకేష్ క్లారిటీ