Vijaya Sai Reddy: చంద్రబాబు ఓ టెర్రరిస్ట్.. పట్టాభిని చంపేసి, ఆ నింద వైసీపీ మీద రుద్దగల సమర్ధుడు చంద్రబాబు.. -విజయసాయిరెడ్డి.(వీడియో)
ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అసాంఘీక శక్తులకు రారాజైన చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వచ్చారు.. ? వ్యవస్థల్ని మ్యానేజ్ చేయడానికి వచ్చారా లేక ఏపీ పరువు తీశామని చెప్పుకోవడానికి వచ్చారా..? అంటూ విజయసాయి రెడ్డి ధ్వజమెత్తారు.
మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..
వైరల్ వీడియోలు
సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో చిత్ర విచిత్రాలు
పుతిన్ విమానం ఓ అద్భుతం.. ప్రత్యేకతలు తెలిస్తే ఖంగు తింటారు
సర్పంచ్గా గెలుపే లక్ష్యం.. అందుకే ప్రజలు వింత కోరికను తీర్చాము
పుతిన్ వెంట 'మలం' సూట్కేసు..ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా

