Vijaya Sai Reddy: చంద్రబాబు ఓ టెర్రరిస్ట్.. పట్టాభిని చంపేసి, ఆ నింద వైసీపీ మీద రుద్దగల సమర్ధుడు చంద్రబాబు.. -విజయసాయిరెడ్డి.(వీడియో)

Anil kumar poka

Anil kumar poka |

Updated on: Oct 27, 2021 | 5:32 PM

ఆంధ్రప్రదేశ్ పరువు తీయడానికే టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీ వచ్చారని వైఎస్ఆర్ సీపీ నాయకుడు, ఎంపీ విజయసాయిరెడ్డి మండిపడ్డారు. అసాంఘీక శ‌క్తుల‌కు రారాజైన చంద్రబాబు ఢిల్లీ ఎందుకు వ‌చ్చారు.. ? వ్యవస్థల్ని మ్యానేజ్ చేయ‌డానికి వ‌చ్చారా లేక ఏపీ ప‌రువు తీశామ‌ని చెప్పుకోవ‌డానికి వ‌చ్చారా..? అంటూ విజ‌య‌సాయి రెడ్డి ధ్వజమెత్తారు.


మరిన్ని చదవండి ఇక్కడ: Ranveer Singh: ట్రెండ్ సెట్ చేస్తున్న రణవీర్ సింగ్.. చూపుతిప్పుకొనివని శరీరాకృతి.. వైరల్ అవుతున్న ఫొటోస్..

Rashmika Mandanna: అయ్యయ్యో.. అందాల ముద్దుగుమ్మను ఇలా చేశారేంటీ సుకుమార్ సర్.. రష్మిక ఎలా మారిపోయిందో చూశారా..(ఫొటోస్)

Follow us on

Click on your DTH Provider to Add TV9 Telugu