ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే.. వారికి అదే చివరిరోజు కావాలి
సీఎం చంద్రబాబు ఏపీ పోలీస్ వ్యవస్థను ఆదర్శంగా అభివర్ణించారు. రాష్ట్రంలో శాంతిభద్రతల వల్లే విశాఖకు 15 బిలియన్ డాలర్ల గూగుల్ పెట్టుబడులు వచ్చాయన్నారు. మంగళగిరి పోలీస్ సంస్మరణ సభలో మాట్లాడుతూ, ఆడబిడ్డలపై అఘాయిత్యం చేస్తే వారికి అదే చివరిరోజు కావాలని తీవ్రంగా హెచ్చరించారు. ప్రజల భద్రతకు పోలీస్ వ్యవస్థ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మంగళగిరిలో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఏపీ పోలీస్ వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉండటం వల్లే 15 బిలియన్ యూఎస్ డాలర్ల విలువైన గూగుల్ పెట్టుబడులు విశాఖపట్నంకు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు. ఈ పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్, అభివృద్ధి పట్ల పెట్టుబడిదారులకున్న నమ్మకాన్ని తెలియజేస్తాయని సీఎం అన్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
శబరిమల మార్గంలో విరిగిపడ్డ కొండ చరియలు
దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ బహిరంగ లేఖ
తోకలపూడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో చిల్లర దొంగ చేతివాటం
వైరల్ వీడియోలు
అమ్మా.. చపాతీలు చెయ్ వచ్చేస్తున్నా..ఇదే చివరి మాట..
ఆకాశమంత ఎత్తులో ఆగిన ఊపిరి.. చెట్టుపైనే వేలాడుతూ..
పాపికొండల ఒడ్డున ప్రత్యక్షమైన భారీ మొసళ్ళు
మేడారం హుండీలో చిత్ర విచిత్రమైన కోరికలు.. చదివిన సిబ్బంది షాక్
అమ్మో మళ్ళీ వచ్చిన డేంజర్ వైరస్.. చెన్నై కాకుల మరణాలు
లక్కీ ఇండియన్.. దుబాయ్ లాటరీలో రూ.49 కోట్లు
మైనర్ ప్రియుడితో ఎఫైర్..! అత్త గొంతు కోయించిన కిల్లర్ కోడలు

